టాలీవుడ్ లవర్ బాయ్ నాగచైతన్య ఇంకా హైబ్రిడ్ హీరోయిన్ సాయి పల్లవిల లవ్ స్టోరీ సినిమాకు మంచి జనాల నుంచి విపరీతమైన స్పందన అనేది వచ్చింది. ఇక నాగ చైతన్య గతంలో ఎప్పుడు కనిపించని వైవిధ్యభరిత పాత్రలో కనిపించడం జరిగింది. ఇక ఈ సినిమాలో నటుడిగా చైతన్య మరో స్థాయికి చేరినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై విశ్లేషకులు కూడా మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో చైతన్య కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ను ఇవ్వడం అనేది జరిగింది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో సాయి పల్లవి ముద్దు పెట్టిన సమయంలో ఎమోషనల్ అయిన సన్నివేశం అయితే మాత్రం నిజంగా చాలా బాగా ఆకట్టుకుంది అంటూ జనాల నుంచి అనేక రకాలుగా కామెంట్స్ అనేవి వస్తున్నాయి. ఇక చైతన్య చాలా నాచురల్ గా  ఆ సన్నివేశాల్లో నటించాడు. అయితే ఆ సన్నివేశాల కోసం చైతూ చాలానే కష్టపడ్డారని..ఎందుకంటే చైతూ మొహమాటం కారణంగా ఆ సన్నివేశాల్లో నాచురాలిటీ వచ్చేలా తీసేందుకు బృందం వారు చాలా రకాలుగా కష్టపడ్డారట.

ఇక ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పడం అనేది జరిగింది.హీరోయిన్ సాయి పల్లవి ముద్దు పెట్టిన సమయంలో చైతూ బాగా ఎమోషనల్ అవ్వాల్సి ఉంటుంది. కాని చైతూ మొహమాటంతో చాలా టేక్ లు  తీసుకోవడం అనేది జరిగిందట.నాగ చైతన్య ఈ రకంగా మొహమాట పడటం ఇంకా మళ్లీ ఆ షాట్ ను పదే పదే చేయాల్సి రావడం జరిగిందట. చైతూ ఇంకా సాయి పల్లవిలతో ఆ సన్నివేశాన్ని అయితే ఏకంగా ఆరు గంటల పాటు చిత్రీకరించడం జరిగిందట. ఇక శేఖర్ కమ్ముల ఫర్ఫెక్షన్ కోసం చాలా సార్లు టేక్ చేయవలసి వచ్చిందట. చైతూ మొహమాటం కు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా సినిమా యూనిట్ వారు ఇప్పుడు చెబుతున్నారు. తన వ్యక్తిగత విషయాలను కూడా బయటకు చెప్పేందుకు ఇంకా అలాగే ఇతర విషయాలను కూడా బాహాటంగా షేర్ చేసుకునేందుకు కూడా నాగ చైతన్య చాలా చాలా మొహమాటపడేవాడు. ఇక అలాంటి సన్నివేశాలను ఇప్పటి దాకా చైతూ అందుకే చేయలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: