తెలుగు సినిమా పరిశ్రమలో ఉండేటువంటి హీరో హీరోయిన్లు అందరూ సమానమే అని సినీ ఇండస్ట్రీ లో ఉండే కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ అదంతా వొట్టి మాటలు అన్న సంగతి మనకు తెలిసిందే. ఏదైనా సినిమా విజయం సాధించిందంటే ఆ సినిమాలోని హీరో హీరోయిన్లు సమానమైన పాత్ర పోషించారనమాట. కానీ ఒక్కోసారి ఇక హీరోయిన్లు సైతం తమ అందంతో, నటనతోనే సినిమాని లాకొస్తూ ఉంటారు.కానీ ఆ క్రెడిట్ మొత్తం కేవలం డైరెక్టర్లకు హీరోలకే వెళ్ళిపోతుంది.

ఇలాంటి విషయాలపై కొంత మంది సినీ తారలు డైరెక్ట్ గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఎన్నో సంవత్సరాలుగా హీరోయిన్లు స్టార్ వెలుగు వెలిగే వారు. కానీ ఇప్పుడున్నటువంటి హీరోయిన్లు అలా లేరు. హిట్ సినిమాలు ఉంటేనే కేవలం ఐదు సంవత్సరాలు ఉంటారు. లేకపోతే అసలు జనాలు వాళ్ళని మర్చిపోతారు. ఇక మరికొందరైతే తమకు ఒక హీట్ సినిమా అయిన రాకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తుంటారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. 2017 వ సంవత్సరం లో గోపీచంద్ హీరోగా ఆక్సిజన్ సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక సినిమాలో హీరోయిన్లుగా రాశీ ఖ‌న్నా, అనుఇమ్మాన్యుయేల్ నటించారు. అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరికీ కూడా సరైన హిట్లు లేవు. అయితే వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒకే బాటలో నడుస్తున్నారు అన్నట్లుగా వార్త వినిపిస్తోంది. సామ్ ఇద్దరూ తమ టాలెంట్ను చూపించేందుకు సరికొత్త పాత్రలను ట్రై చేస్తున్నారు అన్నట్లుగా సమాచారం.
అదేమిటంటే.. ఒక లాయర్ పాత్రలో గోపీచంద్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కించబోతున్న పక్కా కమర్షియల్ సినిమాలు రాసి కన్నా మొదటిసారిగా నల్లకోటు ను ధరించనుంది. ఇక హీరోయిన్ అను ఇమ్మానియేల్.. కూడా మహసముద్రం సినిమా లో ఒక న్యాయవాది గానే కనిపిస్తోంది. ఇక వీరిద్దరూ మొత్తానికి ఒకే బాటలోనే నడుస్తున్నారు. అయితే రాసి ఇది మాత్రం పక్కా కమర్షియల్ సినిమాలో  హాస్య ప్రధానపాత్రలో నటించబోతోంది అన్నట్లుగా సమాచారం. అను ఇమ్మానియేల్ మాత్రం ఒక కీలక పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: