ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుందని రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుందని అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయని వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే 'అన్‌స్టాపబుల్‌'. ఆ కాన్సెప్ట్‌ నాకు నచ్చిందని అందుకే ఈ కార్యక్రమం ఒప్పుకొన్నా' అని అన్నారట నందమూరి బాలకృష్ణ. ఆయన వ్యాఖ్యాతగా 'ఆహా' ఓటీటీలో ప్రసారం కానున్న కార్యక్రమం 'అన్‌స్టాపబుల్‌'. నవంబరు 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుందని సమాచారం.గురువారం ఈ కార్యక్రమం కర్టెన్‌ రైజర్‌ విడుదలయిందని అందరికి తెలుసు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ''సాంఘికం, జానపదం మరియు సోషియో ఫాంటసీ, కుటుంబ కథాచిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మీకు వినోదాన్ని అందించటానికి ప్రయత్నిస్తున్నానని మీరు అంతులేని ప్రేమాభిమానాలతో నన్ను ఆదరిస్తున్నారని ఇంకా ఎంతో చేయాలని ప్రేరణ  మన తెలుగు జాతి ప్రేరణ ఇస్తుందని సమాచారం.. 'ఆహా' ఓటీటీ మాధ్యమం అల్లు అరవింద్‌ మానస పుత్రికని అంతర్జాతీయ ఓటీటీలకు దీటుగా 'ఆహా'ను స్థాపించారని చెప్పుకొచ్చారు. అల్లు రామలింగయ్యగారికి మాత్రమే అమ్మానాన్నల దగ్గర చనువు ఉండేదని ఇండస్ట్రీలో ఆ స్థాయి చనువు మరెవరికీ లేదని చెప్పుకొచ్చారు.దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో సహా ఎంతో మంది ఈ షోకు కష్టపడి పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.ఒక మనిషిలో మనిషిని ఆవిష్కరించడమే ఆహాలో వస్తున్న 'అన్‌స్టాపబుల్' అని నటన అంటే ఒక పాత్రలోకి వెళ్లడమని దాని ఆత్మలోకి ప్రవేశించటమని ఎంతో ఒత్తిడితో కూడుకున్నదని తెలుగువారు గర్వించదగ్గ ఓటీటీ 'ఆహా'. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుందని చెప్పుకొచ్చారట. పోటీ ఉన్నప్పుడే అసలు మజా ఉంటుందని చెప్పారట.మనుషులుగా మనమంతా ఒకటేననీ బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడు అసలు మనిషి ఆవిష్కరించబడతాడని  అలా ఆవిష్కరించే ప్రయత్నమే 'అన్‌స్టాపపబుల్‌' అని చెప్పుకొచ్చారట.మనిషి మనిషికీ జీవితంలో ఒక ప్రయాణం ఉంటుందని రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుందని అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయని వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే 'అన్‌స్టాపబుల్‌ అని  ఇది నాకు నచ్చిందని  అందుకే ఈ కార్యక్రమం ఒప్పుకొన్నా అని చెకొచ్చారట ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో కలిసి మాట్లాడి వాళ్ల భావోద్వేగాలు పంచుకుంటానని మాటలతో వాళ్లలో ధైర్యాన్ని నింపుతానని చెప్పారట. తిరిగి కలుద్దాం 'ఆహా'లో అన్‌స్టాపబుల్‌'' అని బాలకృష్ణ అన్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: