అది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిందని అందరికి తెలుసు.ఇన్నేళ్ల తర్వాత తెలుగులో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడంటే కచ్చితంగా అందులో విషయం ఉండి ఉంటుందని అందరూ అనుకున్నారని తెలుస్తుంది.. ఎలాంటి క్యారెక్టర్తో అతను ఇంత విరామం తర్వాత తమ ముందుకు వస్తున్నాడా అని ప్రేక్షకులు ఎదురుచూశారని తెలుస్తుంది.'మహాసముద్రం' సినిమా విడుదలయింది.
అందులో విజయ్ క్యారెక్టర్నూ అలాగే ఆ క్యారెక్టర్లో సిద్ధార్థ్నూ చూసినవాళ్లు పెదవి విరిచేశారని తెలుస్తుంది.. ఈ పాత్రను సిద్ధార్థ్ ఎలా ఒప్పుకున్నాడబ్బా అని ఆశ్చర్యపోయారని సమాచారం.ఎస్సై అయ్యి అలాగే స్మగ్లర్స్తో చేతులు కలిపి దండిగా డబ్బులు సంపాదించాలనే కరప్టెడ్ మైండ్తో ఉండే కన్నింగ్ క్యారెక్టర్లో దర్శనమిచ్చాడట సిద్ధార్థ్. హీరోయిన్ మహా (అదితి రావ్ హైదరి)ని ప్రేమించి, ఆమె దగ్గర డబ్బులు తీసుకుంటూ కూడా ఆమెను శారీరకంగా కలిసిన తర్వాత కూడా ఆమెను వదిలేసి వెళ్లిపోయే పాత్రలో అతడిని చూసి ప్రేక్షకులు నిరాశ చెందారని తెలుస్తుంది.
నటుడిగా సిద్ధార్థ్ను తక్కువ చెయ్యలేమని తెలుస్తుంది.కానీ విజయ్ పాత్రను డైరెక్టర్ అజయ్ భూపతి మలచిన తీరు వల్లనేమో ఆ పాత్రకు సిద్ధార్థ్ నప్పలేదనే అభిప్రాయం కలుగుతుందని తెలుస్తుంది. నెగటివ్ నుంచి పాజిటివ్గా విజయ్ మారే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి కన్విన్సింగ్గా లేవని సమాచారం
కన్నింగ్ ఫెలో అయిన విజయ్ అలాగే చుంచుమామ (జగపతిబాబు) చెప్పిన నిజాలు విని మంచివాడిగా మారిపోతాడట.చెడ్డవాడు మంచివాడుగా మారతాడేమో కానీ మోసగాడు మంచివాడిగా మారడం జరగదని అందరికి తెలుసు.ఓవైపు మహా తెచ్చే డబ్బులను ఆత్రంగా తీసుకుంటూనే కూడా ఆమెను వదిలించుకోవాలన్నట్లు బిహేవ్ చేస్తుంటాడట విజయ్.
ఆమె పెళ్లి చేసుకుందామని అన్నప్పుడల్లా చిరాకు పడుతుంటాడట.ఉత్త పుణ్యానికి ఆమెను కొడతాడని వర్షం పడుతున్న రాత్రి తనతో పాటు రావడానికి ఇల్లు విడిచి వచ్చిన ఆమెను నిర్దయగా వదిలేసి వెళ్లిపోతాడని అలాంటి క్యారెక్టర్లో సిద్ధార్థ్ను చూడ్డానికి కష్టమేసిందట. ఆ పాత్రకు విషాదంతో ముగింపు ఇచ్చినా కూడా అది ప్రేక్షకుల సానుభూతికి నోచుకోకపోవడం అసలైన విషాదమని తెలుస్తుంది.ఎనిమదేళ్ల తర్వాత నేరుగా విజయ్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధార్థ్ నచ్చలేదని సమాచారం.