తెలుగు సీనియర్ హీరోల్లో గ్యాప్ లేకుండా సినిమాలు ప్లాన్ చేస్తోంది మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం బాలకృష్ణనే అని అందరికి తెలుసు.

వీరిద్దరి స్పీడ్ ను యంగ్ హీరోలు కూడా అందుకోవడం కష్టంగా ఉందని తెలుస్తుంది.. ముఖ్యంగా బాలయ్య అసలు గ్యాప్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదని సమాచారం. ఇప్పటికే మూడు సినిమాలు లైన్ లో పెట్టాడని తెలుస్తుంది.దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక సినిమా అలాగే ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.


ఆ వెంటనే యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని సమాచారం.. ఈ సినిమా దాదాపు ఫిక్స్ అయిందని తెలుస్తుంది.అంటే.. బాలయ్య నుంచి మూడు సినిమాలు ఫిక్స్ అయిపోయాయని తెలుస్తుంది.. పైగా ఈ చిత్రాలను మైత్రీ మూవీస్ మరియు దిల్ రాజు లాంటి పెద్ద బ్యానర్లు నిర్మిస్తున్నాయని సమాచారం.ఇప్పుడు బాలయ్య జాబితాలో మరో చిత్రం చేరబోతోందని తెలుస్తుంది.

బాలయ్య కోసం తమిళ మాస్ డైరక్టర్ అయిన హరి ఓ కథను సిద్ధం చేశాడని తెలుస్తోంది.రీసెంట్ గా బాలయ్యకు కథ కూడా చెప్పాడని సమాచారం.. కథ బాలయ్యకు నచ్చిందని తెలుస్తుంది.ఈ మధ్య తమిళంలోని దర్శకులకు అక్కడ హీరోలు డేట్లు ఇవ్వడం లేదని తెలుస్తుంది.నిజానికి హరి యాక్షన్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అని అందరికి తెలుసు.హీరో సూర్యతో ఆయన తీసిన సింగం సిరీస్ ఏ స్థాయిలో సూపర్ హిట్ అయిందో చెప్పాల్సిన పని లేదు.

అందుకే, అప్పటి నుంచే వీరి కలయికలో సినిమా వస్తే బాగుంటుంది అని వార్తలు వచ్చాయని తెలుస్తుంది.. రెండేళ్ల క్రితం నిర్మాత సి కళ్యాణ్.. బాలయ్యను మరియు హరిని కలపాలని చూశారట.ఐతే అప్పుడు ఆ సినిమా సెట్ కాలేదని తెలుస్తుంది.. కానీ ఇప్పటికీ సెట్ అయిందని సమాచారం.ఈ మధ్య తమిళ హీరోలు మరియు తెలుగు డైరక్టర్లతో సినిమాలు చేస్తున్నారని అలాగే తెలుగు హీరోలు తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారని అందరికి తెలిసిందే.

మొత్తానికి తెలుగు మరియు తమిళ బాషల మార్కెట్ కోసం మన మేకర్స్ కొత్తగా ప్లాన్ చేస్తూ ముందుకు పోతున్నారని తెలుస్తుంది.అయితే ఇక్కడ ఓ సమస్య కూడా ఉందని తెలుస్తుంది.మన తెలుగు నిర్మాతలు ఇక్కడ హీరోలు మరియు డైరక్టర్ల రెమ్యునరేషన్స్ భరించలేకే పక్క చూపులు చూస్తున్నారని సమాచారం.అక్కడ కూడా ఇదే వ్యవహారమని తెలుస్తుంది.మొత్తానికి ఈ కలయికలు ఇలా కలిశాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: