న్యాచురల్ బ్యూటి అయిన సాయి పల్లవి డాన్స్ తో పాటు నటన కూడా అద్భుతంగా చేయగలడనీ తెలుస్తుంది.. ఈ విషయం సాయి పల్లవి సినిమాలు చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది.ఈ బ్యూటీ ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయ మయి ప్రేక్షకులను ఫిదా చేసినట్లు తెలుస్తుంది..

ఇక అప్పటి నుండి ఈ బ్యూటీ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుందనీ సమాచారం.. సాయి పల్లవి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తన కేరీర్ లో ముందుకు వెళ్తుందనీ అందరికి తెలుసు.


ఎంత రెమ్యునరేషన్ ఇచ్చిన తనకు కథ నచ్చకపోతే మొహమాటం లేకుండానే తిరస్కరిస్తుందని సమాచారం.. ఇటీవలే చిరు సినిమాలో అవకాశం వస్తే తనకు నచ్చక అంత పెద్ద సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకోలేదనీ తెలుస్తుంది.. ఇక ఈ బ్యూటీ ని మరొక విషయంలో కూడా అభిమానులు మెచ్చుకుంటూ ఉంటారనీ తెలుస్తుంది.సాయి పల్లవి ఎప్పుడు సింప్లిసిటీగా ఉంటుందట.. ఈ క్వాలిటీ కూడా అభిమానులకు బాగా నచ్చుతుందనీ తెలుస్తుంది.


సాయి పల్లవి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫ్యాన్స్ ను పలకరిస్తూనే ఉంటుందనీ సమాచారం.. తాజాగా సాయి పల్లవి పిక్ ఒకటి వైరల్ అవుతుందనీ తెలుస్తుంది.. ఆ ఫోటో చుసిన ఫ్యాన్స్ ఇంత సింప్లిసిటీగా ఉండడం కూడా గ్రేట్ అంటూ పొగుడుతున్నారనీ సమాచారం.. ఈ బ్యూటీ సత్యసాయి ఆశ్రమంలో కనిపించిందనీ ఈమె చిన్నప్పటి నుండి సత్యసాయి ట్రస్ట్ కు వెళ్తూ ఉంటుందట.సాయి పల్లవి తల్లికి కూడా సత్య సాయి అంటే నమ్మకమని సమాచారం.సాయి పల్లవి కూడా ఆమె తల్లి నమ్మకాన్ని నమ్ముతుందనీ తెలుస్తుంది. సాయి పల్లవి వీలున్నప్పుడల్లా సత్య సాయి ట్రస్ట్ కు వెళ్తూ ఉంటుందనీ ఇక ఈసారి కూడా సాయి పల్లవి అక్కడికి వెళ్లడంతో అక్కడ ఉన్న వారు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారనీ సమాచారం.. ఇప్పుడు ఇందులో ఒక ఫోటో వైరల్ అయ్యిందనీ తెలుస్తుంది.. ఈ ఫొటోలో సాయి పల్లవి చాలా సాధారణ భక్తురాలిగా కనిపించిందట.మాములు చీరలో చాలా సింప్లిసిటీగా కనిపించడం చూసి మేము నీ సింప్లిసిటీకి ఫిదా అయ్యమంటున్నారనీ 

హీరోయిన్ ఇంత సింపుల్ గా కూడా ఉంటుందా అని అంత మాట్లాడు కుంటున్నారనీ సమాచారం.. ఇక సినిమాలు విషయానికి వస్తే ఇటీవలే సాయి పల్లవి మరియు నాగ చైతన్య జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదల అయ్యి భారీ విజయం సాధించింది.. ఈ సినిమాలో తన నటనతో మరొకసారి సూపర్బ్ అనిపించిందట సాయి పల్లవి. ఇక ప్రస్తుతం తెలుగులో నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుందనీ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: