పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన కెమెరామెన్ కంగ తో రాంబాబు సినిమా ఇంతలా వివాదం కావడానికి కారణం.. ఈ సినిమా లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్యమాన్ని కించ పరిచేలా కొన్ని సీన్లు ఉన్నాయి. అలాగే కొన్ని పార్టీ లను ఉద్ధేశిస్తు కూడా కొన్ని డైలాగ్ లు ఉన్నాయి. దీంతో ఈ సినిమా కు వ్యతిరేకింగా ఆందోళనలు పెరిగి పోయాయి. అంతే కాకుండ సినిమా లో ఈ సీన్ల ను తొలగించి తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణలు చెప్పాలని ఆందోళనలు చేశారు. చివరికి ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమ కారులకు క్షమాపణలు చెప్పారు. అలాగే అభ్యంతరం గా ఉన్న సీన్ల ను కూడా సినిమా లో నుంచి కట్ చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో ఈ వివాదానికి తెర పడింది. ఈ వివాదం తో కెమెరామెన్ గంతో సినిమా లో చాలా సీన్ల ను కట్ చేశారు. దీంతో సినిమా పూర్తి గా మారిపోయింది. అయితే ఈ సినిమా ప్లాప్ పేరు తెచ్చుకున్నా కలెక్షన్ లు మాత్రం బాగానే తెచ్చుకుంది. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద 52 కోట్లను వసూళ్లు చేసింది.
పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన కెమెరామెన్ కంగ తో రాంబాబు సినిమా ఇంతలా వివాదం కావడానికి కారణం.. ఈ సినిమా లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్యమాన్ని కించ పరిచేలా కొన్ని సీన్లు ఉన్నాయి. అలాగే కొన్ని పార్టీ లను ఉద్ధేశిస్తు కూడా కొన్ని డైలాగ్ లు ఉన్నాయి. దీంతో ఈ సినిమా కు వ్యతిరేకింగా ఆందోళనలు పెరిగి పోయాయి. అంతే కాకుండ సినిమా లో ఈ సీన్ల ను తొలగించి తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణలు చెప్పాలని ఆందోళనలు చేశారు. చివరికి ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమ కారులకు క్షమాపణలు చెప్పారు. అలాగే అభ్యంతరం గా ఉన్న సీన్ల ను కూడా సినిమా లో నుంచి కట్ చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో ఈ వివాదానికి తెర పడింది. ఈ వివాదం తో కెమెరామెన్ గంతో సినిమా లో చాలా సీన్ల ను కట్ చేశారు. దీంతో సినిమా పూర్తి గా మారిపోయింది. అయితే ఈ సినిమా ప్లాప్ పేరు తెచ్చుకున్నా కలెక్షన్ లు మాత్రం బాగానే తెచ్చుకుంది. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద 52 కోట్లను వసూళ్లు చేసింది.