మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు, ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి కి జంట గా అందాల ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎంతో ప్రతిష్టా త్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమా లో రామ్ చరణ్ కు జంట గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో పాటు మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా లో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ రెండు సినిమా షూటింగ్  లను చక చక పూర్తి చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం సినిమా కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా షూటింగ్ ను  కూడా మరి కొద్ది రోజుల్లో ప్రారంభించనున్నాడు, ఇది ఇలా ఉంటే తాజా గా ఈ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు చిత్ర బృందం అఫీషియల్  ప్రకటించింది. చెల్లె లు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి, కీర్తి సురేష్ లకు సంబంధించిన ఒక వీడియోను చిత్రబృందం బయటకు వదలగా దానికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమాలో నటించడానికి రెడీ గా ఉన్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: