సినీ పరిశ్రమలో ఓ శుక్రవారం వచ్చి వెళ్లగానే కథకులు మరియు దర్శకులు అలాగే హీరోలకు కొత్త ఆలోచన వస్తుంది అంటుంటారు. ఆ వారం రిలీజ్ అయిన సినిమాల్లో తమకు పనికొచ్చే పాయింట్‌ ఏమైనా ఉందా అంటూ వాటితో కొత్త కథ ఏదైనా రాసుకోవచ్చా లేదా అంటూ తమ సినిమాలో ఆ పాయింట్‌ ఇంకా బెటర్‌గా వాడుకోవచ్చా అని అనుకుంటారు. ఇందులో తప్పేమీ లేదట అయితే అందులో ఆ పాయింట్‌ ఉంది కదా మనమూ పెట్టేద్దాం లే ఆ హీరో అలాంటి సినిమా చేశాడు మనమూ అలాంటిదే చేసేద్దాంలే అని అనుకోకూడదు. అలా వాతలు పెట్టుకుంటే దెబ్బలు తింటాం అంటుంటారట సినిమా పెద్దలు.

ఈ అంశం గురించి ఇంకా వివరంగా అర్థం కావాలంటే టాలీవుడ్‌లో రీసెంట్‌ టైమ్‌లో రెండు సినిమాలు తీసుకుంటే తెలిసిపోతుందని తెలుస్తుంది.ఒకటి 'బద్రినాథ్‌' కాగా అలాగే రెండోది 'శక్తి'. రాజమౌళి - రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'మగధీర' ఈ సినిమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు.. అందులో కథ, కథనం అలాగే పాత్రల చిత్రణ, లుక్ ఇలా చాలా స్ఫూర్తి తీసుకున్నారు అని చెప్పవచ్చు.. అయితే ఈ రెండూ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయని తెలుస్తుంది.ఇప్పుడు 'పుష్ప' విషయంలోనూ ఇదే చేస్తున్నార  ఇదే సోషల్‌ మీడియాలో తాజా చర్చ జరుగుతుందని సమాచారం.

 

'పుష్ప' సినిమా విషయంలో ఇతర సినిమాలతో రెండు కంపారిజన్లు చేయవచ్చని తెలుస్తుంది.. ఒకటి పాత్రల చిత్రణ మరియు రెండోది ప్రచారం అని తెలుస్తుంది.. తొలి విషయం అయితే 'రంగస్థలం' సినిమా చర్చలో కి వస్తుందని తెలుస్తుంది.. ఆ సినిమాలో చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ అదరగొట్టేశాడని తెలుస్తుంది.చాలా న్యాచురల్‌గా చిట్టిబాబు అయిపోయాడని ఎక్కడా అతి కనిపించదని అయితే 'పుష్ప'రాజ్‌గా అల్లు అర్జున్‌ మేనరిజమ్స్‌ మరియు ఎక్స్‌ప్రెషన్స్‌లో ఎక్కడో చిన్న అతి కనిపిస్తోందని తెలుస్తుంది.దాంతోపాటు సహజత్వం కూడా లేదని తెలుస్తుంది.ఇక ప్రచారంలో మొత్తం రాజమౌళి సినిమాల్ని ఫాలో అవుతున్నారని మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నామ్ కదా  'బద్రినాథ్‌' అవ్వకుండా బన్నీ - సుకుమార్‌ చూసుకోవాలని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: