తెలుగు ప్రేక్షకులను గత ఆరు దశాబ్దాలుగా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. ఇండస్ట్రీ మొత్తం నవరస నట సార్వభౌమ అని బిరుదు ఇచ్చిన ఈ దిగ్గజ నటుడు తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు బిజీ యాక్టర్ అయినా కైకాల ఎప్పుడు సినిమాల నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు. క్యారెక్టర్ ఏదైనా అవలీలగా పోషించే కైకాల ఒకప్పుడు విలన్ గా నటించారు. సీనియర్ హీరోలందరికీ సత్యనారాయణ విలన్. రామారావు రంగారావు అంటే దిగ్గజ నటీనటులతో కలిసి నటించిన కైకాల పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాలు ముఖ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు. ఇప్పటికీ 750 పైగా సినిమాల్లో నటించిన కైకాల ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో కనిపించారు. చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఉండడంతో డిగ్రీ పూర్తయ్యాక సినిమారంగంలో అదృష్టం పరీక్షించుకోవడానికి మద్రాసు వెళ్ళాడు. కైకాల రోడ్ ముందుగా సిపాయి కూతురు అనే సినిమాలో కనిపించారు. ఈ సినిమా పరాజయం పాలవడంతో నిరాశ చెందినప్పటికి మద్రాసులోనే ఉండి పోయారు. 

అయితే సిపాయి కూతురు లో చూసిన మేకర్స్ ఎన్టీఆర్ పోలికలు ఉన్నాయని గమనించి సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి సినిమాలో ఓ కీలక పాత్రను ఇచ్చారు. అలా ఎన్టీఆర్ ని కలుసుకుని సత్యనారాయణ అప్పటినుంచి ఆయనతోనే సినిమా జర్నీని కొనసాగించారు. లవకుశ చిత్రంలో కైకాల కు ఎన్టీఆర్ భారతదేశం ఇప్పించారు. అంతేకాకుండా రాముడు భీముడు చిత్రంలో తన దూత ఒక అవకాశం ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చింది. ఇక రామారావు తన సొంత సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో ప్రోత్సహించారు. తర్వాత రోజుల్లో కైకాల టాలీవుడ్లోని బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆయన రామారావు తో కలిసి దాదాపు వంద చిత్రాల్లో నటించారు. అప్పట్లో ఎన్టీరామారావు తో కలిసి నాటి చేయడానికి ఎంతోమంది నటీనటులు ఎదురు చూసేవారు. అయితే ఏకంగా వంద సినిమాల్లో నటించే అవకాశం మాత్రం కైకాలనే దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: