కియరా అద్వానీ
హీరోయిన్ గా నటిస్తుండగా తెలుగులో తొలిసారిగా
శంకర్ ఈ
సినిమా చేస్తుండడం విశేషం. ఇక పాన్
ఇండియా సినిమా గా రాబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సౌత్
ఇండియా లోనే భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ
సినిమా తర్వాత
రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ
సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఇటీవలే
ప్రశాంత్ చిరంజీవి
రామ్ చరణ్ లు కలిసి ఓ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.