కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడట టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్. విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్నారని అందరికి తెలుసు.

ప్రయోగాత్మక చిత్రాలతో సక్సెస్‌లను అందుకుంటున్నాడట.రీమేక్ మూవీలకు పెట్టింది పేరుగా నిలుస్తోన్న ఈ సీనియర్ హీరో వరుసగా అదే తరహా సినిమాలతో దూసుకుపోతున్నాడని సమాచారం.

ఈ ఏడాది ఇప్పటికే 'నారప్ప' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించిన వెంకటేష్ ఇప్పుడు 'దృశ్యం 2' అనే చిత్రంతో వచ్చాడని తెలుస్తుంది.ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందట.అయితే, విడుదలైన గంటల్లోనే ఫుల్ మూవీ లీక్ అవడంతో చిత్ర యూనిట్‌కు భారీ షాక్ తగిలిందని తెలుస్తుంది.
 
ఈ మధ్య కాలంలో విక్టరీ వెంకటేష్ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నారట.సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన 'గురు' మూవీ నుంచి వరుసగా 'F2', 'వెంకీ మామ', 'నారప్ప' వంటి హిట్లను అందుకున్నారని తెలుస్తుంది . ఇందులో 'నారప్ప' ఓటీటీలో నేరుగా విడుదలైందని అందరికి తెలుసు.దీనిపై వెంకటేష్ అభిమానులు నిరాశ చెందారట ఇక, ఇప్పుడు ఆయన 'F3' మూవీలో నటిస్తోన్న విషయం అందరికి తెలిసిందే.
 

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రమే 'దృశ్యం 2'. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ, రాజ్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారని తెలుస్తుంది.. మీనా ఇందులో హీరోయిన్‌గా నటించగా.. కృతిక మరియు ఎస్తర్ అనిల్, నదియా, సంపత్, నరేష్, తణికెళ్ల భరణిలు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడని తెలుస్తుంది.
 

మలయాళంలో 'దృశ్యం 2' సూపర్ హిట్ అయిందని అందరికి తెలుసు.దీంతో దీన్ని తెలుగులోకి రీమేక్ చేశారని తెలుస్తుంది.ఇక, ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిందని సమాచారం.. దీన్ని నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారట.అయితే, ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 24 రాత్రి నుంచి ఇది స్ట్రీమింగ్ ప్రారంభం అయిపోయిందని తెలుస్తుంది.
 

వెంకటేష్ నటించిన 'దృశ్యం 2' మూవీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన విషయంఅందరికి తెలిసిందే. 2014లో వచ్చిన 'దృశ్యం' మూవీకి ఇది సీక్వెల్‌గా వచ్చిందని తెలుస్తుంది.ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చిందని తెలుస్తుంది అలాగే, రివ్యూలు కూడా మంచిగానే వచ్చాయట దీంతో చిత్ర యూనిట్‌తో పాటు వెంకీ అభిమానులు ఖుషీగా ఉన్నారని తెలుస్తుంది.
 
ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకుల మధ్య నడుస్తోందని తెలుస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో పైరసీ భూతం ఇండస్ట్రీని మరింతగా ఇబ్బందులకు గురి చేస్తోందట.. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన వెంకటేష్ 'దృశ్యం 2' మూవీ కూడా విడుదలైన రోజే లీకైపోయిందని తెలుస్తుంది.. ఈ సినిమా డౌన్‌లోడ్ లింక్స్ కూడా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం అవడంతో యూనిట్‌కు భారీ షాక్ తగిలినట్లైందట.

చాలా కాలంగా పైరసీని ప్రోత్సహిస్తోన్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఎన్నో చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయట.. ఈ క్రమంలోనే తాజాగా 'దృశ్యం 2' మూవీని కూడా లీక్ చేసేశాయట.. స్ట్రీమింగ్‌కు వచ్చిన గంటల్లోనే డౌన్‌లోడ్ లింక్‌ను కూడా పెట్టేశాయట.దీని ప్రభావం తీవ్ర స్థాయిలో చూపించే ప్రమాదం కూడా ఉందని దీంతో అమెజాన్ సంస్థ ఆందోళన చెందుతోందట.

గతంలో థియేటర్లలో విడుదలైన సినిమాలు పైరసీ కావడానికి ఒకరోజైనా సమయం పట్టేదట అయితే, ఓటీటీలో నేరుగా విడుదలయ్యే చిత్రాలు మాత్రం గంటల్లోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అవుతున్నాయట .

మరింత సమాచారం తెలుసుకోండి: