ఈ షోలో కొంత మంది సినీ ప్రముఖులు గెస్ట్ గా వచ్చి అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు. మొదట గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారు వచ్చారు, ఆ తర్వాత దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ కలసి వచ్చి సందడి చేశారు. బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గారు, సంగీత దర్శకులైన దేవి శ్రీ ప్రసాద్- తమన్ వంటి వారు గతంలో వచ్చి సందడి చేయడం మనం చూశాం . అయితే ఇప్పుడు ఈ గేమ్ షో కు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదివరకే రిలీజ్ అయిన పోస్టర్ , ప్రోమోను కూడా మనం చూశాం. ఈ షో లో మహేష్ బాబు గారు ఎంత గెలుచుకున్నారు అనే ప్రశ్న ?అభిమానులకు ఆసక్తికరంగా మారింది. ఈ షోలో మహేష్ బాబు గారు దాదాపు 25 లక్షలు గెలిచినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మొత్తాన్ని మహేష్ బాబు గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ కు డొనేట్ చేసినట్టు కూడా వినిపిస్తున్నాయి.
ఈ షోలో కొంత మంది సినీ ప్రముఖులు గెస్ట్ గా వచ్చి అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు. మొదట గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారు వచ్చారు, ఆ తర్వాత దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ కలసి వచ్చి సందడి చేశారు. బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గారు, సంగీత దర్శకులైన దేవి శ్రీ ప్రసాద్- తమన్ వంటి వారు గతంలో వచ్చి సందడి చేయడం మనం చూశాం . అయితే ఇప్పుడు ఈ గేమ్ షో కు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదివరకే రిలీజ్ అయిన పోస్టర్ , ప్రోమోను కూడా మనం చూశాం. ఈ షో లో మహేష్ బాబు గారు ఎంత గెలుచుకున్నారు అనే ప్రశ్న ?అభిమానులకు ఆసక్తికరంగా మారింది. ఈ షోలో మహేష్ బాబు గారు దాదాపు 25 లక్షలు గెలిచినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మొత్తాన్ని మహేష్ బాబు గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ కు డొనేట్ చేసినట్టు కూడా వినిపిస్తున్నాయి.