తెలుగు సినిమా సత్తాను యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం బహుబలి అని అందరికి తెలుసు. ఈ సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడట.రాజమౌళి స్థాయికూడా బిగా పెరిగిందని తెలుస్తుంది.

ప్రస్తుతం రాజమౌళి నుండి వస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ అని తెలుస్తుంది.ఎన్టీఆర్ మరియు చరణ్ లతో పాటు బాలీవుడ్ మరియు హాలీవుడ్ స్టార్స్ నటిస్తుండడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయట.అయితే ఎన్ని అంచనాలు ఉన్న కానీ బాహుబలి రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టటడం కష్టమే అంటున్నారట మన సినీ విశ్లేషకులు.

ఆర్ ఆర్ ఆర్ విడుదలైన ఐదు రోజుల వ్యవధిలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోందని తెలుస్తుంది.. ఈ సినిమా ఫై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలియంది కాదని ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ లోనే పాన్ ఇండియా చిత్రం అయిన రాధేశ్యామ్ రిలీజ్ అవుతోందని తెలుస్తుంది.అంటే ఆర్.ఆర్.ఆర్ కి కంప్లీట్ గా థియేటర్లు దొరికేది కేవలం ఐదు రోజులు మాత్రమేనట ఆ తర్వాత థియేటర్లను ఈ రెండు సినిమాలు పంచుకోవాల్సి ఉంటుందట.దీనివల్ల ఆర్.ఆర్.ఆర్ కి థియేటర్లు మరింత తగ్గుతాయని తెలుస్తుంది. ఇక తమిళ్ లో అజిత్ నటిస్తోన్న వాలిమై కూడా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.. కాబట్టి అజిత్ క్రేజ్ నడుమ ఆర్.ఆర్.ఆర్ తమిళనాడులో నిలదొక్కుకుంటుందా లేదా అన్నది ఓ సందేహం. అలాగే ఓవర్సీస్ లోనే ఇదే పరిస్థితి వచ్చిందట.ఇక తాజాగా ఏపీ సర్కార్ సినిమా టికెట్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేటును ఫిక్స్ చేసిందట. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్- బాహుబలి రికార్డులను బ్రేక్ చేయగలదా అంటే కష్టమేనని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: