హాట్ బ్యూటీ కియారా అద్వాని ధోని అన్ టోల్డ్ స్టోరీ తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది, ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమా తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన భరత్ అను నేను సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది , టాలీవుడ్ లో మొదటి సినిమానే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ ముద్దు గుమ్మ తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇలా మొదటి సినిమా నే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో ఈ ముద్దు గుమ్మకు ఆ వెంటనే మరో టాలీవుడ్ స్టార్ హీరో అయినా మెగా పవర్ స్టార్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా తో మరొక సారి తెలుగు ప్రేక్షకులను అలరించింది.

టాలీవుడ్ లో టాప్ హీరో ల సరసన నటించిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు దృష్టి మళ్ళింది అక్కడ అనేక సినిమా ల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న  సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయా లను పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటో లను సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉండే ఈ ముద్దు గుమ్మ తాజా గా కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ అప్లోడ్ చేసింది, ఈ ఫోటో లలో కియారా అద్వానీ పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను ధరించి తన ఎద అందా లను ఫోకస్ అయ్యేలా ఫోటో లకు ఫోజులు ఇచ్చింది, ప్రస్తుతం కియారా అద్వానీ కి సంబంధించిన ఈ ఫోటో లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: