ఆ రోజుల్లో యాంకర్స్ అంటే చక్కగా తెలుగులో మాట్లాడేవారు. ఇతరులను మాటల తో ఆకర్షించే వాళ్ళు.. చీర కట్టు, అందమైన బొట్టు తో ఎంతో అందంగా వుండేవాళ్లు. అలా వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడుతూ వుంటే వినసొంపుగా ఉండేది. ఇప్పుడున్న యాంకర్లు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జనాలకు విసుగు పుట్టిస్తున్నారు. వచ్చి రాని తెలుగు తో అలా నెట్టుకుంటూ వస్తున్నారు. చేసేది యాంకరింగ్ అయినా కూడా మోడల్స్ లా ఫీల్ ఆవుతూ విప్పుకొని తిరుగుతున్నారు.


జబర్దస్త్ అనసూయ ,రష్మీ, శ్రీముఖి,విష్ణు ప్రియాలు ఆ జాబితాలోకి చేరారు. సుమ లాంటి పెద్ద యాంకర్స్ కూడా అలా తిరగలేదు కానీ వీళ్ళు మాత్రం తెగ ట్రిప్ లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.. ముఖ్యంగా శ్రీముఖి విష్ణు ప్రియలు మాత్రం మాములుగా ఎంజాయ్ చేయడం లేదు. గోవా వెళ్ళడం, ఇంకా నైట్ రైడ్ లు..అబ్బో ఇలా ఒకటేమిటి బిందాస్ లైఫ్ ను గడుపుతున్నారు. అప్పుడు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ యాంకర్లు చాలా సార్లు ఓయో రూమ్ లో వున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. వేరే ఎక్కడో అయితే పెద్దగా ఆలొచించాల్సిన పనిలేదు. కానీ వీరిద్దరు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఉన్నారు. అక్కడే ఇల్లు పెట్టుకుని అలా ఎందుకు వెళ్లారు? వెళ్ళి అక్కడ ఎం చేశారు? ఈ ప్రశ్న టీవీ అభిమానులను సందిగ్దంలో  పడేస్తుంది.ఓయో రూమ్స్ ప్రత్యెకతలను వివరిస్తూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. మొన్నీమధ్య హైదరాబాద్‌ మినీ వెకేషన్‌కి వెళ్లి ఓయో రూమ్ బుక్ చేసుకొని సేదతీరాము.. మాకు వాళ్ళు చేసిన సర్వీసులు బాగా నచ్చాయి అంటూ ఆ వీడియో లో చెప్పారు. అది కాస్త వైరల్ అవుతుంది. మొత్తానికి ఈ భామలు అలా అడ్డంగా బుక్కయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: