తెలుగు హీరో డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలలొ నటిస్తూ చాలా బిజిగా వున్నాడు. అవి కూడా పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.. ప్రస్తుతం ఆయన ఒకేసారి రెండు సినిమాలను పూర్తీ చేసి ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తుంది. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలో సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి విడుదలకు సిద్దంగా ఉన్నాయి. సంక్రాంతి కానుకగా రాధేశ్యామ్ విడుదల కానుంది. రాధాకృష్ణ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల తో రిలీజ్ కానుంది.


ఇక ప్రభాస్ తో రామాయణ గాధని 'ఆదిపురుష్' గా తెరకెక్కిస్తున్న ఓం రౌత్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకున్నారు. రామాయణం 7000 సంవత్సరాల క్రితం జరిగిన కథ. రామాయణం మొత్తాన్ని ఒక్క చిత్రంలో చూపించడం కష్టం. అది చాలా పెద్ద కథ.. అందుకే ఈ సినిమాలో కేవలం వాల్మీకి రామాయణంలో కీలక భాగాన్ని నా కోణంలో చూపించబోతున్నాను. ఈ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత రాముడిగా బాగా కనిపించే వ్యక్థిగా నాకు ప్రభాస్ కనిపించారు..


అందుకే అతని పాత్రను ఫిక్స్ చేశాను అంటూ ఆయన చెప్పారు.స్వచ్ఛమైన మనసు, కల్మషం లేని వ్యక్తిత్వం నాకు ప్రభాస్ లో కనిపించాయి. అందుకే ఆదిపురుష్ చిత్రానికి ప్రభాస్ ని ఎంచుకున్నా. ఒకవేళ ప్రభాస్ కు ఈ స్క్రిప్ట్ నచ్చకపోయి వుంటే సినిమా అవ్వగానే పక్కన పేట్టే వాడిని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్..103రొజుల్లొ సినిమా పూర్తీ అవ్వడం డార్లింగ్ కు పెద్దగా నచ్చలేదని వార్తలు వస్తున్నాయి.వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేస్తున్నారు. సీత పాత్రలో కృతి సనన్ నటించగా, సన్నీ సింగ్ లక్ష్మనుడి పాత్రల్లొ నటిస్తున్నారు.. మరి రిలీజ్ అయ్యాక ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.. ఇది హిట్ అయితే డార్లింగ్ కు బాలివుడ్ లో ప్రభాస్ స్టార్ హీరో అవ్వడం పక్కా


మరింత సమాచారం తెలుసుకోండి: