ఇక తెలుగులో 2021లో ఉప్పెన అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె క్యారెక్టర్ లో చాలా చక్కగా నటించింది. మొదటి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను అందుకున్న కృతి శెట్టి వరుస అవకాశాలను దక్కించుకుంది. ఇక ఆ తర్వాత నాని హీరోగా శ్యామ్ శింగరాయ్ సినిమాలో సాయి పల్లవి తో కలిసి నటిస్తోంది ..అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ కు సిద్ధంగా లేదు..ఇప్పుడు తాజాగా మరో సినిమా లో నటించింది. ఇక మహేష్ బాబు బావమరిది అయిన సుధీర్ బాబు హీరోగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా అధికారికంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు ప్రకటించడం జరిగింది. థియేటర్లలో విడుదల చేస్తాము అని ఒక పోస్టర్ ను విడుదల చేయడంతో ప్రస్తుతం అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం.