ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సెగలు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది.తెలుగు చిత్రసీమలో గ్లామర్‌ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నదట ఈ పంజాబీ బ్యూటీ. పాయల్‌కు మొదట వరుసగా ఆఫర్స్ వచ్చాయట.. అయితే ప్రస్తుతం మాత్రం పెద్దగా సినిమాలు ఏవి లేవని తెలుస్తుంది.దీనికి కారణం నటన కంటే కూడా అందాల ఆరబోతపై ఎక్కువుగా ఫోకస్ పెట్టడమే అని అంటున్నారట ఆమె ఫ్యాన్స్. అభినయం చేసే పాత్రలను ఎంచుకోకుండా కేవలం గ్లామర్ రోల్స్ చేయడం కారణంగానే ఆమెకు ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమాత్రం ఆకట్టుకోగలుగుతుందో.

 అది అలా ఉంటే తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పంచుకుందట. ప్రస్తుతం ఆ ఫోటో తెగ వైరల్‌గా మారింది. తన ప్రియుడితో దిగిన ఓ ఫోటోను పంచుకుంది. ఆ ఫోటో కాస్తా బోల్డ్‌గా ఉండి తెగ వైరల్ అవుతోందట.

 

పాయల్ బోల్డ్ పాత్రలే కాదు నా చర్యలు కూడా బోల్డ్ గానే ఉంటాయని రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ బాగా (Payal rajput) నిరూపిస్తున్నారు తన ప్రియుడితో దిగిన సెన్సేషనల్ ఫోటోలు షేర్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా తన సోల్ మేట్ ని పరిచయం చేసిందట . ఇక విందులు విహారాలలో పాల్గొంటూ రిలేషన్ షిప్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. తాజాగా ఈ ఇద్దరూ తెలుగులో 3 రోజెస్ అనే మూవీలో కలిసి నటించారట
ఇటు రీల్ లైఫ్‌లోను అటు రియల్ లైఫ్‌లోను జంటగా నటించి కెమిస్ట్రీ పండించారని తెలుస్తుంది.. ఈ సినిమాలో పూర్ణ మరియు ఈషా రెబ్బా సైతం నటించారు. ఇటీవల ఆహా యాప్‌లో ఇటీవల విడుదలై పరువాలేదనిపించింది.

పాయల్ మరియు సౌరబ్ ఇటీవల ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో కూడా కలిసి నటించారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చిందట. ప్రస్తుతం డేటింగ్ చేస్తోన్న ఈ జంట బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఈ భామకు తాజాగా ఓ బయోపిక్‌లో నటించే అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఆమె కన్నడ సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేయబోతున్నదని అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టిందట పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుందట.ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారని తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రమని తెలుస్తోంది.ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి కూడా పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా ఆమె పాల్గొంటున్నారు. పాయల్ ప్రస్తుతం హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీలో నటిస్తున్నారట. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ నిర్ణయించగా అది చిత్రీకరణ దశలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: