ప్రస్తుతం ఉన్న తెలుగు టాలెంటెడ్ హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు అని చెప్పాలి. తను నటించిన ఫిదా మరియు లవ్ స్టోరీ రెండు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక తను నటించిన రెండు సినిమాలకు శేఖర్ కమ్ములనే  డైరెక్టర్. శేఖర్ కమ్ముల మరియు సాయి పల్లవి ఇద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కింది ఆ సినిమా సూపర్ డూపర్ కావాల్సిందే అని అంటారు సాయి పల్లవి అభిమానులు. ఇకపోతే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అయితే శేఖర్ కమ్ముల ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలో చాలా బిజీగా ఉన్నాడు. 

ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి ని హీరోయిన్ గా ఎంపిక చేస్తారేమోనని ఒకవేళ హీరోయిన్ సాయి పల్లవి చేస్తే తను కూడా పాన్ ఇండియా లెవెల్ లో సాయి పల్లవి గుర్తింపు దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు సాయి పల్లవి అభిమానులు. అయితే శేఖర్కమ్ముల మాత్రం సాయి పల్లవిని కాకుండా ఒక బాలీవుడ్ హీరోయిన్ నీ ఈ సినిమాకోసం ఎంపిక చేశారట. అయితే శేఖర్ కమ్ముల ఈ సినిమాను సీరియస్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇటీవల హిట్ల మీద హిట్లను లను అందుకున్న సాయిపల్లవి తన తర్వాతి సినిమా గురించి తెలియాల్సి ఉంది.

అయితే సాయి పల్లవి కి సినిమా కథ నచ్చితేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటుంది. అయినప్పటికీ సాయిపల్లవి పరిమితంగానే సినిమాలలో నటిస్తుంది. ఇకపోతే సాయి పల్లవి రీమేక్ సినిమాలకు, గ్లామరస్ రోల్స్ లో నటించడానికి  చెబుతున్న సంగతి తెలిసిందే.అయితే  స్టార్ హీరోలు సైతం రీమేక్ సినిమాలలో సాయిపల్లవి కి అవకాశాలు ఇస్తున్న కూడా ఎంతో సున్నితంగా రిజెక్టు చేస్తోంది. అయితే బాలీవుడ్లో సైతం సాయి పల్లవి  నటించాలని తన అభిమానులు కోరుకుంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: