సినీ తారలు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా తమకు సంబంధించిన అన్నీ విషయాలను అభిమానులకు షేర్ చెసుకుంటారు. అవి వాళ్ళకు నచ్చితే లైక్ లేకుంటే కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఇలానె చాలా హీరో హీరోయిన్లు బాగా ఫెమస్ అవుతున్నారు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అనుష్క శర్మ ప్రస్తుతం గతంలో మాదిరిగా సినిమాలు చేయక పోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ అవుతుంది. తనకు సంబంధించిన విషయాలను పంచుకుంది.


విరాట్ కోహ్లీ పేరు తో పాటు ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇటీవల విరాట్ కోహ్లీ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విరాట్ కోహ్లీ అందుకుంటున్న ఆదాయం గురించి తెలిస్తే ఎవరైనా నోర్లు వేళ్ళబెట్టాల్సిందే.టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో కనబడుతూనే ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుష్క శర్మ కూడా అ ఇన్‌స్టాలో ఫ్యాన్ ఫాలోవర్స్ ని బాగానే పెంచుకుంటుంది.


ఇది ఇలా ఉండగా.. కూతురు పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ కు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశాడు. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువగా సెక్యూరిటీ ఉండేలా బాడీ గార్డ్స్ ను ఏర్పాటు చేశారు. దాదాపు కూతురి సెక్యూరిటీ కోసమే విరాట్ కోహ్లీ కోట్లల్లో ఖర్చు అవుతుంది.ప్రపంచంలోనే అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా సెలబ్రిటీలలో విరాట్ కోహ్లీ కూడా టాప్ లిస్టులో ఉన్నాడు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య 178మిలియన్స్ కు పెరిగింది. దీంతో అతని ఆదాయం కూడా భారీగా పెరిగింది.. వీరిద్దరికి సోషల్ మీడియాలో పాపులారీటి ఎక్కువే..

మరింత సమాచారం తెలుసుకోండి: