ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ వద్దామనుకున్నా అనే తప్ప ఆ చిత్రాలను తెరకెక్కించే పనిలో తనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఎప్పుడూ అనుకోలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే ఆయన ఏకంగా నాలుగు చిత్రాలు సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా లేదు కానీ ఇప్పుడు మొదలైన చిత్రాలలో కొన్ని సినిమాలు సినిమాలు చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ దీనికి కారణమేంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఈ సడన్ డెసిషన్ వెనుక అసలు కారణం టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఆసక్తికర పరిణామాలు అని తెలుస్తుంది. 

వేముల నాయక శతమానం తెలుగు సినిమా గాని మొదటి నుంచి ప్రమోట్ చేశాడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్న హరిహర బాగా చేయాలని ఆయన భావిస్తున్నాడు అంతేకాదు దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే భవదీయుడు భగవద్గీత ను కూడా పాన్ ఇండియా సినిమాగా మలచాలని దర్శక నిర్మాతలకు సూచించాడట. దాంతో ఇప్పుడు ఆయా దర్శకనిర్మాతలు తమ సినిమాలను కామెడీ గా ఉండే ప్రేక్షకులకు నచ్చే విధంగా కథలో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఇలా తీసుకోవడం పవన్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి ఒకింత అనుమానాలను కూడా కలిగిస్తుంది ఆయన ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారని అనుమానం రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి ఏపీలో ప్రభుత్వం చేపట్టిన కొన్ని నియమ నిబంధనల కారణంగా ఈ విధంగా ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది ఎక్కువగా వస్తాయని ఏపీలో భారీగా కలెక్షన్లు తగ్గిపోయే అవకాశం ఉందని అది తన నిర్మాతపై అవకాశం ఉంటుందని భావించడంతో పవన్ కళ్యాణ్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరైన సమాధానం చెప్పేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: