వేముల నాయక శతమానం తెలుగు సినిమా గాని మొదటి నుంచి ప్రమోట్ చేశాడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్న హరిహర బాగా చేయాలని ఆయన భావిస్తున్నాడు అంతేకాదు దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే భవదీయుడు భగవద్గీత ను కూడా పాన్ ఇండియా సినిమాగా మలచాలని దర్శక నిర్మాతలకు సూచించాడట. దాంతో ఇప్పుడు ఆయా దర్శకనిర్మాతలు తమ సినిమాలను కామెడీ గా ఉండే ప్రేక్షకులకు నచ్చే విధంగా కథలో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఇలా తీసుకోవడం పవన్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి ఒకింత అనుమానాలను కూడా కలిగిస్తుంది ఆయన ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారని అనుమానం రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి ఏపీలో ప్రభుత్వం చేపట్టిన కొన్ని నియమ నిబంధనల కారణంగా ఈ విధంగా ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది ఎక్కువగా వస్తాయని ఏపీలో భారీగా కలెక్షన్లు తగ్గిపోయే అవకాశం ఉందని అది తన నిర్మాతపై అవకాశం ఉంటుందని భావించడంతో పవన్ కళ్యాణ్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరైన సమాధానం చెప్పేది చూడాలి