కరోనా కారణంగా మళ్లీ సినిమా పరిశ్రమ అతలాకుతలం అవుతోంది. కొన్ని పెద్ద సినిమాలు ఇప్పటికే తమ సినిమాల విడుదలలు పోస్ట్ పోస్ట్ చేసుకోగా కొన్ని సినిమాలు కూడా విడుదల చేసుకుంటే మంచిదని భావించి ఆ విధంగా సన్నాహాలు చేసుకుంటోంది. జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన రెండు భారీ చిత్రాలు పోస్ట్ పోన్ అయ్యాయి. కానీ ఎప్పుడు విడుదల అవుతాయి అనే క్లారిటీ మాత్రం ఇంకా ఇవ్వలేదు. రాజమౌళి మరియు ప్రభాస్ ఈ ఇద్దరు కూడా తమ తదుపరి విడుదల తేదీలను నిర్ణయించుకునే పనిలో ఉన్నారు.

ఎప్పుడైతే తమ సినిమాల విడుదలలు వస్తే మంచిది అని భావిస్తారో అప్పుడే ఈ రెండు సినిమాలు విడుదల తేదీ లు నిర్ణయం చేయాలని వారు అనుకుంటున్నారు. ఆ విధంగా ఇదే విధమైన ఆలోచన చేస్తున్నారు అందరు. తమ సినిమాలు వేసవిలో వచ్చే విధంగా వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అలా తమ సినిమాలను విడుదల చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. మెగాస్టార్ తో సహా కొంతమంది పెద్ద హీరోల సినిమాలు కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.

మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం వేసవి లో విడుదల చేయాలని గతం లో భవించాగా ఇప్పుడు అది ఆగస్టు కి వెళ్ళిపోతుందని తా జా సమాచారం. ఈ నేపథ్యంలో వేసవి లో పెద్ద సినిమాలేవీ రాక పోవడంతో ఆ లోటును భర్తీ చేయాలని ఇప్పుడు పోస్ట్ పోన్ అయినా అవుతున్న సినిమాలు భావిస్తున్నాయి. ఆ విధంగా వేసవిలో మళ్లీ సినిమా పండుగ అందరికీ కనిపించబోతుంది. ఇప్పుడు కరోనా రావడం మళ్ళీ తీరని నష్టాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సినిమా వారు తీసుకున్న ఈ నిర్ణయం మళ్లీ  రద్దు కాకుండా ఉంటే మంచిదని వారి వారి అభిమానులు భావిస్తున్నారు. మరి పెద్ద హీరోల ఈ ఆలోచనలు ఏమవుతాయో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: