బుల్లితెర హాట్ అందాలను ఎరగా వేసి పాపులర్ అయిన యాంకర్ల లో ఒకరు అనసూయ. ఈ అందాల తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరికి ఈమె పేరు సుపరిచితమే. ఒక వైపు టీవీ షో లు, మరో వైపు సినిమా లలో నటిస్తూ బాగా బిజిగా వుంది. రంగస్థలం సినిమా నుంచి అనసూయ క్రేజ్ మారిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా లో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి అలరించింది..


తాజాగా మళ్ళీ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలో నటించింది.పుష్ప సినిమాలో దాక్షాయిణిగా నటించి ఆకట్టుకుంది అనసూయ. అయితే అమ్మడు ఎంత బిజిగా ఉన్నా సోషల్ మీడియాను మాత్రం ఎప్పటికీ వదలదు. తన తాజా ఫోటోలను షేర్ చేస్తూ వాటికి వస్తున్న కామెంట్ల తో పండగ చేసుకుంటోంది.. తన సినిమా విషయాల ను అభిమానుల తో పంచుకుంది.. అంతే కాదు తన పర్సనల్ విషయాల ను కూడా అందరితో పంచుకుంటూ వస్తున్నారు..


ఈ క్రమంలో కొందరు నెటిజన్లు అడిగే వింత ప్రశ్నలకు స్పందిస్తూ వస్తుంది. అలాంటి సమయంలో కొందరు అడిగే ప్రశ్నల కు కోపంగా రియాక్ట్ అయి ఘాటుగా సమాధానం ఇస్తుంది. కొన్ని విషయాలకు లైట్ తీసుకుంటుంది. మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా అని ప్రశ్నించగా, ఏదీ వద్దు. అలా పిలిచే అంత స్నేహం మన మధ్య లేదు. ఇలా పిలిచె సాన్నిహిత్యం మనకు లేదు. తమరు కొద్దిగా తగ్గితే మంచిది అని అను అతనిపై ఫైర్ అయ్యింది. ఇలాంటి ప్రశ్నలు తరచూ అనూ బెబికి ఎదురవుతున్న నేపథ్యం లో ఆమె సోషల్ మీడియా నుంచి బయటకు రావాలని అనుకుందనె వార్తలు కూడా గుప్పుమన్నాయి.. ఈ వార్త లో నిజమెంత వుందో తెలియాలంటే అను ఎం చెబుథుందొ వినాల్సిందె..

మరింత సమాచారం తెలుసుకోండి: