బుల్లితెరతో పాటు వెండితెరపై రచ్చ రచ్చ చేస్తున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. జబర్దస్త్ విందు ఇస్తూనే కూడా మరోవైపు వెండితెరపై బాగా దూసుకుపోతోంది యాంకర్ అనసూయ.
వరుస ఆఫర్స్ పట్టేస్తూ బిజీ ఆర్టిస్ట్ అయిపొయింది.. ఇటీవల పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందింది.దాక్షాయణిగా అనసూయ పర్‌ఫార్మెన్స్‌కి సినీ ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారని తెలుస్తుంది.ఇక పుష్ప 2 కోసం ఈ ముద్దుగుమ్మ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందట . ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బొద్దుగుమ్మ ఎప్పటికప్పుడు కూడా తన లేటెస్ట్ అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ ఉంటుందట  

ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే మాస్టర్ చెఫ్ షోలో అనసూయ హోస్ట్ గా చేస్తోంది.గతంలో ఈ షోకి తమన్నా హోస్ట్ గా చేస్తుండగా..నిర్వాహకులు ఆమెని అనసూయతో రీప్లేస్ చేశారని తెలుస్తుంది. అనసూయ సైతం ఈ ప్రోగ్రాంలో సక్సెస్ కాలేదని తెలుస్తుంది. అయితే బుల్లితెరపై జబర్ధస్త్ షోతో తెగ రచ్చ చేస్తున్న అనసూయ ఎప్పటికప్పుడు  కూడా సరికొత్త లుక్‌లో కనిపిస్తూ తెగ రచ్చ చేస్తుంటుంది. తాజగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో అందరిని కూడా బాగా మంత్రముగ్ధులని చేస్తుంది. పలుచని చీరలో నాభి అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి కంటిపై కనుకు లేకుండా చేస్తుందట.


ప్రస్తుతం అనసూయ తెలుగులో ఖిలాడి మరియు రంగమార్తాండ, ఆచార్య, పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారట.అలాగే మలయాళ మరియు తమిళ భాషల్లో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు. చాలా కాలం క్రితమే వివాహం చేసుకున్న అనసూయకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారని  ఫ్యామిలీకి కెరీర్ కు అనసూయ సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తుందని తెలుస్తుంది. తను ఎంత గ్లామర్ షో చేసిన కూడా ఫ్యామిలీ నుండి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడం వలన ఈ అమ్మడి కెరీర్ ఎంతో సజావుగా సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: