హీరో సందీప్ కిషన్ పలు చిత్రాలలో, పలు భాషలలో తెరకెక్కిస్తున్న మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. విభిన్నమైన స్టోరీలతో పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక అంతే కాకుండా ప్రస్తుతం యాక్షన్ సినిమాలపైనే దృష్టి పెడుతూ మైకేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ముఖ్యమైన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారు.. ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమా ప్రొడక్షన్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ రంజిత్ ఒకేసారి అన్ని భాషలలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో నుంచి విడుదల అవుతున్న ప్రతి అప్డేట్ వల్ల ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక హీరో సందీప్ కిషన్ పక్కన కథానాయకుడిగా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నది.

ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరొక పాత్ర కోసం హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నట్లుగా సమాచారం. ఈమె పాత్రకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయట. ఇక ఈ సినిమాలో విలన్.. ఎన్నో సినిమాలకు డైరెక్టర్గా చేసి, ఎన్నో వెబ్ సిరీస్ లో నటించిన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ విలన్ పాత్రలో నటించడం గమనార్హం.. ఇతనికి సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది.. త్వరలోనే మరొక షెడ్యూల్ కూడా ప్రారంభం చేయనున్నారు. ఇక డైరెక్టర్ సందీప్ కిషన్ పాత్ర చాలా ఇంటెన్సిటీ తో ఉండబోతోందని తెలియజేయడం జరిగింది.అంతే కాకుండా ఈ సినిమా కథను చాలా విభిన్నమైన స్క్రిప్ట్ ను రెడీ చేశానని రంజిత్ తెలియజేశాడు. ఈ చిత్రంలోని ప్రతి కథానాయకి చాలా స్పెషల్ గా కనిపిస్తారని తెలియజేశారు.ఈ సినిమాను భరత్ చౌదరి, నారాయణ దాస్ కే.. మరి కొందరు కలిసి ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారని తెలియజేశాడు.. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను కొద్ది రోజుల్లోనే మీ ముందు ఉంచుతామని వెల్లడించారు. ఏది ఏమైనా హీరో నవదీప్ ఈ సారి మంచి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: