కరోనా సెకండ్ వెవ్ తీవ్రత తగ్గిన వెంటనే సినిమా ఇండస్ట్రీ లో సందడి మొదలైంది.. అందరూ సినిమాలను త్వరగా పూర్తీ చెయాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తుంది. అంతే జోష్ తో స్టార్ హీరోల నుంచి చిన్న హీరో ల వరకూ అందరూ వరుస సినిమాలను చెస్తున్నారు. గత ఏడాది లో మొదలైన సినిమాలు ఏడాది చివరికి పూర్తీ చేసుకున్నాయి.. సంక్రాంతి బరిలో సినిమాలను విడుదల చెయాలనె ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నా కూడా కరోనా మహమ్మరి విజ్రుంభిస్తున్న నేపథ్యం లో థియెటర్స్ కు ప్రభుత్వం ఆంక్షలు విధించారు..


కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ నిర్ణయం తో పెద్ద సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి.. కలెక్షన్స్ కు గండి పడుథుందనే భయం తో చాలా సినిమాలు వెనక్కి వెళ్ళిపోయాయి.జనం ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రిపుల్ ఆర్, ప్రభాస్ నటించిన రాధె శ్యామ్, కన్నడ స్టార్ హీరో నటించిన భారీ బడ్జెట్ సినిమా కెజిఎఫ్ 2 సినిమాలు విడుదల తెదీని వాయిదా వెసుకున్నాయి. మూడు సినిమాలు స్టార్ హీరోల సినిమాలు కావడంతో విడుదల ఎప్పుడు వుంటుందో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుథున్నారు..


రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలను మొత్తానికి అనౌన్స్ చేశారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇకపోతే ప్రభాస్ సినిమా మాత్రం ఎప్పుడూ విడుదల చేస్తారు అనేది మాత్రం తెలియాల్సి వుంది. ఇది ఇలా ఉండగా..రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజిఎఫ్ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన  కేజిఎఫ్2 సినిమా విడుదల తెదీని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే..ఏప్రిల్ 14 న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించాడు.. ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ తో మిగితా సినిమాలకు భయం పట్టుకుంది. ఆ సినిమాలు ఎప్పుడూ విడుదల ఆవుతాయొ చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: