యాక్టర్ సంపత్ రాజ్ విలన్ గా తెలుగు సినిమాలలో ఎన్నో సినిమాలలో నటించారు.. అందులో మిర్చి శ్రీమంతుడు, కృష్ణ గాడి వీర ప్రేమ కథ వంటి సినిమాలలో నటించి ఉత్తమ ప్రతినాయకుడిగా పేరుపొందాడు.. ఈ నటుడు తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటించి బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.. తాజాగా కమెడియన్ ఆలీ నిర్వహిస్తున్న ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో సందడి చేయడం జరిగింది.. ఇక తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి తెలియజేశాడు సంపత్ రాజ్ వాటి గురించి చూద్దాం


సంపత్ రాజ్ ఎంట్రీ మిర్చి సాంగ్ తో ఆలీ తో కలిసి కొన్ని స్టెప్పులు వేయడం జరిగింది సంపత్ రాజ్.. దాంతో కమెడియన్ ఆలీఎపిసోడ్ చూసిన తర్వాత ఐటెం సాంగులో నటించేందుకు మిమ్మల్ని పిలుచ వచ్చు అని సరదాగా అన్నాడు ఆలి.. దాంతో సంపత్ రాజ్ మీరు రికమండేషన్ చేయండి అని నవ్వుతూ తెలియజేశాడు. ఇక తన కుటుంబంలో బ్రదర్, సిస్టర్ అందరూ కలుపుకొని ఏడు మంది ఉన్నామని తెలియజేశాడు.. వారిలో చివరి వాన్ని నేను అని కూడా తెలియజేశాడు. ఇక సినీ ఇండస్ట్రీలో లో బాగా తెలిసిన వారిలో ఎస్పీ చరణ్ ఒకరు అని తెలియజేశారు.

ఇక అలాగే శరణ్య తో ఎక్స్ వైఫ్ విషయం పై స్పందిస్తూ.. నేను శరణ్య మాత్రమే కాకుండా తమ ఫ్యామిలీ లో అందరు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని, శరణ్య భర్త కూడా తనకి బాగా క్లోజ్ అని చెప్పుకొచ్చాడు.. కానీ శరణ్య కు నాకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఇలాంటి విషయంపై ఎలా స్పందించాలని తెలియజేశాడు.. కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నేను శరణ్య భార్య భర్తలు నటించాము.. ఆ ఫోటో తీసుకొని ఎవరో ఎక్స్ వైఫ్ అని రాసేశారు దాంతో ఈ రూమర్లు వచ్చాయి వాటిని ఖండించారు సంపత్.

మరింత సమాచారం తెలుసుకోండి: