ఇకపై చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి అయ్యప్ప దీక్ష తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక అలా ఆయన తో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటూ ఉంటారు.. ఇకపోతే మండల పూజ , మకరజ్యోతి సమయాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్పుడు కుదరకపోవడంతో ని ఇప్పుడు ఇలా చిరంజీవి దంపతులు శబరిమల యాత్రకు వెళ్ళడం జరిగింది.. ఇదిలా ఉండగా డోలీలో శబరి కొండకు చేరుస్తున్న డోలీ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు మెగాస్టార్.. అంతేకాదు వారితో కాసేపు ముచ్చటించారు కూడా.
ఇకపై చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి అయ్యప్ప దీక్ష తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక అలా ఆయన తో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటూ ఉంటారు.. ఇకపోతే మండల పూజ , మకరజ్యోతి సమయాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్పుడు కుదరకపోవడంతో ని ఇప్పుడు ఇలా చిరంజీవి దంపతులు శబరిమల యాత్రకు వెళ్ళడం జరిగింది.. ఇదిలా ఉండగా డోలీలో శబరి కొండకు చేరుస్తున్న డోలీ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు మెగాస్టార్.. అంతేకాదు వారితో కాసేపు ముచ్చటించారు కూడా.