రామ్ గోపాల్ వర్మ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలకు పెట్టింది పేరు.ఒకప్పుడు వరుస సినిమాల తో బిజిగా ఉన్న ఆయన ఇప్పుడు వివాదాలతో నిత్యం వార్తల్లొ నిలుస్తూ ఫెమస్ అవుతున్నారు..అలాంటి వర్మకు మెగా ఫ్యామిలికి పెద్దగా పడదు.. ఈ విషయం అందరికి తెలిసిందే..అయితే ఇప్పుడు మరోసారి వర్మ మెగా ఫ్యామిలీ పై సంచల కామెంట్స్ చేశాడు.. ప్రస్తుతం చిరంజీవి నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పనులను పూర్తీ చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది.. ఈ సినిమాలో చిరు కొత్త లుక్ కనిపించనున్నాడు.


అవినీతిని అరికట్టే దేవాదాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు.అక్కడ జరుగుతున్న కొన్ని అవినీతి కార్యక్రమాలను అడ్డుకోవడం చేస్తున్న ఆఫిసర్ గా కనిపించనున్నారు.ఇకపోతే ఈ సినిమా మరో కీలక పాత్రలో తనయుడు రామ్ చరణ్ కు నటిస్తున్నారు. చిరంజీవికి గట్టి పోటీని ఇస్తూ మెగా అభిమానులకు సంతోషాన్ని తప్పక ఇస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది.. మెగాస్టార్ చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా, చరణ్ కు జోడిగా పూజాహెగ్డే నటిస్తుంది.. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలను ఎర్పడేలా చెస్తుంది..


ఇకపొతె ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 29న విడుదల చెయాలని ప్లాను చేస్తున్నారు చిత్రయూనిట్.. విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటం తో సినిమా ప్రమోషన్స్ లో జొరును పెంచారు.తాజాగా ఈ సినిమాలోని 'భలే భలే బంజారా'సాంగ్‌ విడుదల తేదిని ప్రకటిస్తూ ఓ స్పెషల్‌ వీడియోని రిలీజ్ చేశారు. నువ్వు నన్ను తక్కువ చెస్తున్నావు అంటూ చిరు-చరన్ ల మధ్య వస్తున్న సంభాషణ కు సంభందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ వీడియో పై రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు..వాళిద్దరు సినిమా గురించి మాట్లాడుతూ తగ్గను తగ్గెదేలే.. అని అల్లు అర్జున్‌ డైలాగులు వాడటం చేస్తుంటే బన్నీ న్యూ మెగా హీరో అని చరణ్, చిరంజీవి రుజువు చేసినట్లు ఉంది' అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు.. అది ఇప్పుడు నెట్టింట హల్ చల్ చెస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: