ఈ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పిరియాడిక్ చిత్రంలో కార్తీ, విక్రమ్, జయం రవి వంటి తదితర తమిళ స్టార్ లో నటించడం జరుగుతోంది. ఇక ఇందులో మాజీ విశ్వసుందరి అయిన ఐశ్వర్య రాయి కూడా ఈ చిత్రంలో ఒక నెగెటివ్ పాత్రలో నటిస్తోందట. మరి ఈ తమిళ చిత్రం తమిళంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సినిమాలలో ఇది కూడా ఒకటి. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ మణిరత్నం. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
ఈ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పిరియాడిక్ చిత్రంలో కార్తీ, విక్రమ్, జయం రవి వంటి తదితర తమిళ స్టార్ లో నటించడం జరుగుతోంది. ఇక ఇందులో మాజీ విశ్వసుందరి అయిన ఐశ్వర్య రాయి కూడా ఈ చిత్రంలో ఒక నెగెటివ్ పాత్రలో నటిస్తోందట. మరి ఈ తమిళ చిత్రం తమిళంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సినిమాలలో ఇది కూడా ఒకటి. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ మణిరత్నం. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.