1. హంస నందిని:మొదటిసారి దర్శకుడిగా మిర్చి సినిమాకు మారి సక్సెస్ను సొంతం చేసుకున్నాడు . ఇందులో పాటలు దేవిశ్రీప్రసాద్ అందించగా .. అందులో మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే పాటలో హంసనందిని ను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ పాట అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రత్యేక ఆకర్షణగా కుర్రకారులో ఈ పాట నిలిచిందని చెప్పవచ్చు. అందుకే హంసనందిని అంటే ప్రత్యేకమైన అభిమానం.
3. పూర్ణ:మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో పూర్ణ రాములోడు వచ్చినాడు రో అనే పాటకు స్టెప్పులు వేసింది. ఇక ఈమె కూడా ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
4. సంగీత:ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాలో లాహే లాహే అనే పాటలో ప్రత్యేక ఆకర్షణగా స్టెప్పులేసి గుర్తింపు తెచ్చుకుంది సంగీత. ఇలా వీరందరినీ కూడా తన సినిమాలలో ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతూ కొత్తదనాన్ని చూపించాడు కొరటాల శివ.