హైదరాబాద్ నుంచి మకామ్ మార్చి చెన్నై లో తిష్ట వేసింది. అక్కడ కొందరిని గెలికింది. చివరికి కెరాఫ్ యూట్యూబ్ అయ్యింది. అలా ఓ యూట్యూబ్ చానెల్ ను పెట్టింది. తాను చెప్పాలని అనుకుంది మొత్తం అలా లైవ్ లో చెబుతుంది.ఇప్పుడు కొత్త కొత్త వంటలు చేస్తూ చూపరులను ఆకర్షిస్తుంది.నాన్వెజ్ తో పాటు వెబ్ కూడా చేస్తూ కేక పెట్టింది. శ్రీ రెడ్డి ఘుమఘమలు చూసి కుర్రకారు మైరచిపోతున్నారు.శ్రీరెడ్డి వంటకాలు మంత్ర ముగ్ధులని చేస్తన్నాయి. వంటల తో పాటుగా అందాల విందు కూడా చెస్తుంది. అలా ఫుల్ స్వింగ్ లో ఉంది.
తాజాగా మరో వంటను పరిచయం చేసింది.. ఈరోజు స్పెషల్ గా పెద్ద చేప తో పులుసు చేసింది. దాన్ని అనాధాశ్రమంలోని వృద్దులకు పెట్టింది.చేప కూర కన్నా కూడా పాప అందాలు అదరహో అనిపించుకుంటోంది. ఆ చేపల పులుసు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది.. ఇకపోతే ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వేదికగా రాజకీయ అంశాలు సినిమాలకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ బూతులతో రెచ్చిపోతుంది. మొత్తానికి పాప వంటల ప్రొగ్రాం మాత్రం బాగా పాపులర్ అయింది..ఆ చేపల పులుసు వీడియోను మీరు ఒకసారి చూడండి..