మహేష్ హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం నిన్న ప్రీ రిలీజ్
ఈవెంట్ ను ఎంతో ఘనంగా జరుపుకుంది.
హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు లక్షలాది మంది అభిమానులు హాజరై ఈ ఫంక్షన్ ను మరింత ఘనంగా జరిపించారు. మే 12వ తేదీన ఈ
సినిమా విడుదల కాబోతోంది. కాగా ఈ చిత్రంపై పక్షకులు సైతం భారీ స్థాయిలో అంచనాలు ఉన్నా యి. పలు సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడైన
పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం.
ట్రైలర్ ను బట్టి ఈ
సినిమా తప్పకుండా ప్రేక్షకులందరినీ ఎంతగానో అనిపిస్తోందని చిత్ర యూనిట్ భావిస్తోంది ట్రైలర్కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ప్రేక్షకు లు కూడా మహేష్ బాబును ఈ సినిమాలో ఎంతో బాగా చూపించారని చెబుతున్నారు. ఈ సినిమాలో బాగా హైలెట్ అయ్యేది
తమన్ అందించిన సంగీతం అని చెబుతున్నారు. ఇప్పటి కే పాటలతో ఆయన మహేష్ అభిమానులను ఎంతగానో అలరిస్తుండగా ఈ
సినిమా యొక్క నేపథ్య సంగీతంతో ఆయన ప్రతి ఒక్కరిని అలరిస్తాడని చెబుతున్నారు.
ఏదేమైనా సర్కారు వారి పాట చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో మహేష్ పాత్రను తీర్చిదిద్దిన తీరు చాలా బా గా ఉందని స్వయంగా మహేష్ దర్శకుడినీ పొగడడం విశేషం. ఫ్రీ రిలీజ్
ఈవెంట్ లో తన పాత్ర ఈ చిత్రంలో హైలైట్ గా నిలువనుందని స్వయంగా మహేష్ చెప్పారు. మరి మే 12వ తేదీన విడుదల కాబోతున్న ఈచిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందొ చూడాలి.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా లో
సముద్ర ఖని విలన్ గా నటించారు. మరి ఈ
సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.