సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా నిన్న అనగా మే 12వ తేదీన గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో మహేష్ బాబు అభిమానులతో పాటు సర్కారు వారి పాట మూవీ పై మామూలు సినీ అభిమానులు కూడా మంచి అంచనాలను పెట్టుకున్నారు.

అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న సర్కారు వారి పాట సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. మరి సర్కారు వారి పాట మూవీ మొదటి రోజూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.
నైజాం : 12.24 కోట్లు .
సీడెడ్ : 4.70 కోట్లు .
యూ ఎ : 3.74 కోట్లు .
ఈస్ట్ : 3.25 కోట్లు .
వెస్ట్ : 2.74 కోట్లు .
గుంటూర్ : 5.83 కోట్లు .
కృష్ణ : 1.95 కోట్లు .
నెల్లూర్ : 1.56 కోట్లు .
మొత్తంగా సర్కారు వారి పాట మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 36.01 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించగా , 50.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.  


ఇలా మొదటి రోజు సర్కారు వారి పాట మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.  మరి రాబోయే రోజుల్లో సర్కారు వారి పాట మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: