పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  దగ్గుబాటి రానా హీరోలుగా భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే.  భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా, దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి  సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చడు. తమన్మూవీ కి అందించిన సంగీతం ఈ సినిమా విజయం లో ప్రధాన పాత్రను పోషించింది.

మూవీ లో రావు రమేష్ సముద్ర కని ఇతర ముఖ్య పాత్రలో నటించారు.  మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కోషియన్ మూవీ కి తెలుగు రిమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను సంపాదించుకొని ఓవరాల్ గా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా దక్కించుకుంది.  ఇలా బాక్స్ ఆఫీస్  దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే 'ఓ టి టి' ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించింది.

ఇలా  థియేటర్ మరియు 'ఓ టి టి' ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా తాజాగా బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించింది.   తాజాగా స్టార్ మా మా టీవీ లో ప్రసారం అయ్యిన భీమ్లా నాయక్ సినిమా మొదటి సారి  9.06 టి ఆర్ పి సొంతం చేసుకుంది.  ఇలా థియేటర్ ప్రేక్షకులను మరియు 'ఓ టి టి'  ప్రేక్షకులను బాగా అలరించిన  భీమ్లా నాయక్ సినిమా తాజాగా బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: