సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లను రాబడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధిస్తోంది . మరి ఇప్పటి వరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సర్కారు వారి పాట సినిమా ఒక్క రోజుకు ఎన్ని కోట్ల కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిందో తెలుసుకుందాం.

మొదటి రోజు 36.01 కోట్లు .
రెండవ రోజు 11.04 కోట్లు .
మూడవ రోజు 12.01 కోట్లు .
నాలుగవ రోజు 12.06 కోట్లు .
ఐదవ రోజు 3.64  కోట్లు .
ఆరవ రోజు 2.32  కోట్లు .
ఏడవ రోజు 1.82  కోట్లు .
ఎనిమిదవ రోజు 1.79 కోట్లు .
తొమ్మిదవ రోజు 1.40  కోట్లు .
పడవ రోజు 1.58 కోట్లు .
పదకొండవ రోజు 2.40 కోట్లు . మొత్తంగా 11 రోజులకు గాను సర్కారు వారి పాట సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 86.07 కోట్ల షేర్ కలెక్షన్లలో బాక్సాఫీస్ దగ్గర  సాధించగా , 129.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర సాధించింది.


మూవీ లో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా పరశురామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సముద్ర ఖని ప్రతినాయకుడి పాత్రలో నటించగా, తమన్మూవీ కి సంగీతాన్ని సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: