ఇక పూజ హెగ్డే కూడా అందులో పాల్గొని తిరిగి ఇండియాకి వచ్చి.. తాజాగా సినిమా షూటింగ్ లో పాల్గొన్న బోతోంది. కానీ తమన్నాకు మాత్రం అలాంటి అవకాశం లేదు దాదాపుగా కేన్స్ ఉత్సవాలు అని ముగింపు వరకు అక్కడే ఉండవలసి వచ్చిందట. దీంతో ఈ అమ్మడు సినిమాకు సంబంధించి ప్రమోషన్ పనులకు దుమ్మ కొట్టగా తప్పడం లేదు. ఇక అంతే కాకుండా తమన్నా కేంద్ర ఉత్సవాలకు స్పాన్సర్ గా కూడా వ్యవహరిస్తున్నదట. ఇక ఈమె ప్రీమియం స్కాచ్ విస్కీ బ్రాండ్ వాటి ద్వారా ఈమెకు కేన్స్ ఉత్సవాలకు హాజరైంది.
ఇక అక్కడ ఉత్సవాలు అయిపోయే వరకు ఉండేలా ఈమెతో అగ్రిమెంట్ చేసుకుందట బ్రాండ్ సంస్థ. అందుకు భారీ పారితోషకం కూడా తమన్నాకి చెల్లిస్తున్నారు. అందుచేతనే తమన్నా మొదటి ప్రాధాన్యత కేన్స్ ఉత్సవాలకు ఇస్తోంది. ఇక సినిమాలు షూటింగ్ రెగ్యులర్ లైఫ్..కానీ కేన్స్ ఉత్సవాలు కేవలం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే జరుగుతాయి అందుచేతనే ఈ సినిమా ప్రమోషన్స్ పక్కన పెట్టిందేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కేన్స్ ఉత్సవాలు రెండు రోజుల్లో ముగియనునట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో తమన్నా ఇండియా కి బయలుదేరి వస్తున్నట్లుగా సమాచారం. ఇక ఎఫ్ త్రీ సినిమా కూడా మరికొద్ది గంటల్లో విడుదల కానుంది మరి ఈ సినిమాకు సంబంధించి తమన్నా ఏదైనా చేయాలనుకుంటే అంతలోపు చేయాల్సి ఉంటుంది.