`బాహుబలి` సినిమాతో మన ప్రభాస్‌ మరియు  అటు మరోవైపు `పుష్ప ది రైజ్‌` సినిమాతో  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు.ఇకపోతే వీరిద్దరూ  భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇకపోతే ఆ తర్వాత `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో  పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌.ఇక తాజాగా ఇప్పుడు ప్రభాస్‌ మరియు బన్నీలనే మించిపోయాడు.

 అయితే అసలు విషయం లోకి వెళ్తే..ఇకపోతే ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతి ఏడాది పలు రంగాలకు చెందిన పాపులర్ స్టార్స్ పై సర్వేలు చేస్తుంటుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మెస్ట్ లవ్డ్ పాన్ ఇండియా స్టార్స్ ఎవరు అన్న దానిపై సర్వే నిర్వహించి.. అంతేకాకుండా టాప్ 10 ర్యాకింగ్స్ ఇచ్చారు.ఇకపోతే  ఈ సర్వేలో రెండో స్థానాన్ని ఎన్టీఆర్ దక్కించుకున్నారు.అయితే అంతేకాదు టాప్ 1లో ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయని కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నిలవడం విశేషం.అయితే మూడో స్థానం ప్రభాస్ సొంతం చేసుకున్నాడు.కాగా అల్లు అర్జున్ టాప్ 4లో నిలిచాడు. ఇకపోతే ఆయన తర్వాత అక్షయ్ కుమార్ 5వ స్థానం పొందారు. అయితే బాలీవుడ్ నుండి ఒక్క అక్షయ్ కుమార్ కి మాత్రమే లిస్ట్ లో చోటు దక్కింది.

ఇదిలావుండగా మిగిలిన హీరోలందరూ సౌత్ హీరోల ముందు దిగ దుడుపే అని అంటున్నారు. అంతేకాదు ఇక అజిత్ కుమార్, యశ్‌, రామ్ చరణ్‌, సూర్య, మహేశ్ బాబులు ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది మరియు పది స్థానాల్లో వరసగా నిలవడం జరిగింది. అయితే మొత్తానికి టాలీవుడ్ నుంచీ ఎన్టీఆర్ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకోవడంతో.. ప్రస్తుతం ఆయన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమా చేస్తున్నాడు. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: