ప్రస్తుతం అడ్రెస్ లేకుండా పోయాడు తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.అయితే అడ్వాన్స్ ఇచ్చేశారు. అంతేకాదు అడ్వాన్స్ తో పాటు కథ కూడా వినిపించేశారు.చివరికి  ఇంకేముంది సినిమా అనౌన్స్ చేస్తారనుకున్నారు. ఆఖరికి ఆయన కనిపించకుండా పోయాడు.అయితే తమిళ్ లో ఖైదీ, మాస్టర్ సినిమాలతో విజయం సాధించిన లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో రానున్నాడు.ఇకపోతే  తమిళ్ లో మంచి హిట్ ట్రాక్ ఉన్న ఈ డైరెక్టర్ తెలుగులో మాత్రం ఎప్పట్నుంచో ఎంట్రీ ఇద్దామనుకున్న కుదరట్లేదు.అంతేకాదు తమిళ్ లో వరుస విజయాలతో ఉన్న లోకేష్ తెలుగులో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 

కాగా యువ డైరెక్టర్స్ కి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి లైన్ లో పెట్టుకుంటున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లోకేష్ పనితనం చూసి ఇతనికి కూడా అడ్వాన్స్ ఇచ్చింది. అయితే ఇంకేముంది లోకేష్ ఎంట్రీ తెలుగులో ఖాయం అని ఫిక్స్ అయ్యారు.ఇకపోతే  రామ్ చరణ్ డేట్స్ కూడా మైత్రి దగ్గర ఉండడంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక యాక్షన్ మూవీ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే దీంట్లో భాగంగానే చరణ్ కి కథ కూడా చెప్పారు లోకేష్.ఇక  చరణ్ కి కథ అంతగా నచ్చకపోవడంతో ప్రస్తుతానికి ఈ సినిమాని పక్కన పెట్టేశారు.అయితే సరే చరణ్ కాకపోతే ఇంకో హీరో అని సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా కలిసి స్టోరీ లైన్ చెప్పారు లోకేష్. ఇకపోతే కానీ మహేష్ అంతకుముందు మురుగదాస్ లాంటి తమిళ్ డైరెక్టర్ తో స్పైడర్....

 లాంటి ఫ్లాప్ సినిమా చేసిన అనుభవం ఉండడంతో తమిళ్ డైరెక్టర్లతో సినిమా కమిట్ అయ్యే ముందు కాస్త ముందూ వెనకా గట్టిగానే చూస్కోవాలని డిసైడ్ అవ్వడం జరిగింది. అయితే అందుకే లోకేష్ చెప్పిన కథకి కూడా ఓకే చెప్పకుండా హోల్డ్ లో పెట్టారు మహేష్. ఇక దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలన్న లోకేష్ ప్రయత్నాలకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడింది. ఇదిలావుండగా ప్రస్తుతం విక్రమ్ తర్వాత విజయ్ తో మరో సినిమా ఓకే చేసుకున్నాడు లోకేష్. అయితే మరి తెలుగులో ఏ హీరోతో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి. ఇకపోతే తెలుగులో ఆల్రెడీ మైత్రి సంస్థ అడ్వాన్స్ ఇచ్చింది కాబట్టి కచ్చితంగా భవిష్యత్తులో అయినా తెలుగు సినిమా చేస్తాడు లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: