మేజర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు హీరో అడవి శేష్. ఇటీవల కాలంలో ప్రేక్షకులను బాగా అలరించిన సినిమాలలో ఈ చిత్రం కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాథ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. శశికిరణ్ దర్శకత్వంలో పరిగెత్తిన ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాత కావడం ఈ చిత్రానికి ఇంత మంచి హిట్ రావడానికి ప్రధాన కారణం.

ఆ విధంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో కొత్తదనాన్ని చూపిస్తూ ఈ సినిమాను ప్రమోట్ చేసి ప్రేక్షకులందరికీ చేరవేసింది చిత్రబృందం. ఆ విధంగా అడవి శేష్ కు ఇప్పుడు ఒక మంచి హిట్ దొరికినట్లు అయింది. క్షణం సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన అడవిశేష్ ఆ చిత్రంతో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన కొన్ని సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన కూడా సక్సెస్ ఆయన స్థాయిలో రాలేకపోయింది. దాంతో ఇప్పుడు చేస్తున్న మేజర్ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అందుకోవాలని చెప్పి ఈ విధమైన సినిమా చేయగా అది కాస్తా ఆయనకు మంచి పేరును తీసుకువచ్చింది.

దాంతో ఇప్పుడు తెలుగు లో అడివి శేష్ కు మార్కెట్ పెరిగినట్లు అయింది. ఇప్పుడు పెద్ద సంస్థల నుంచి ఆయనకు ఆఫర్లు రావడం మొదలయింది.నాని నిర్మాణంలో ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. హిట్ 2 అనే పేరుతో సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశాడు. మరి ఈ సినిమాతో ఈ సినిమాతో కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి. విక్రమ్ లాంటి భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో పోటీపడి విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లను రాబట్టటుంది అంటే ఈ సినిమాలో ఎంతటి మ్యాటర్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: