మేజర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఫుల్
జోష్ లో ఉన్నాడు
హీరో అడవి శేష్. ఇటీవల కాలంలో ప్రేక్షకులను బాగా అలరించిన సినిమాలలో ఈ చిత్రం కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే మేజర్
సందీప్ ఉన్నికృష్ణన్
జీవిత గాథ గా తెరకెక్కిన ఈ
సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. శశికిరణ్ దర్శకత్వంలో పరిగెత్తిన ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాత కావడం ఈ చిత్రానికి ఇంత మంచి హిట్ రావడానికి ప్రధాన కారణం.
ఆ విధంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో కొత్తదనాన్ని చూపిస్తూ ఈ సినిమాను ప్రమోట్ చేసి ప్రేక్షకులందరికీ చేరవేసింది చిత్రబృందం. ఆ విధంగా అడవి శేష్ కు ఇప్పుడు ఒక మంచి హిట్ దొరికినట్లు అయింది. క్షణం సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన అడవిశేష్ ఆ చిత్రంతో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన కొన్ని సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన కూడా
సక్సెస్ ఆయన స్థాయిలో రాలేకపోయింది. దాంతో ఇప్పుడు చేస్తున్న మేజర్
సినిమా తప్పకుండా మంచి
సక్సెస్ అందుకోవాలని చెప్పి ఈ విధమైన
సినిమా చేయగా అది కాస్తా ఆయనకు మంచి పేరును తీసుకువచ్చింది.
దాంతో ఇప్పుడు తెలుగు లో అడివి శేష్ కు
మార్కెట్ పెరిగినట్లు అయింది. ఇప్పుడు పెద్ద సంస్థల నుంచి ఆయనకు ఆఫర్లు రావడం మొదలయింది.నాని నిర్మాణంలో ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. హిట్ 2 అనే పేరుతో
సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశాడు. మరి ఈ సినిమాతో ఈ సినిమాతో కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి.
విక్రమ్ లాంటి భారీ యాక్షన్
థ్రిల్లర్ సినిమా తో పోటీపడి విడుదలైన ఈ
సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లను రాబట్టటుంది అంటే ఈ సినిమాలో ఎంతటి మ్యాటర్ ఉందో అర్థం చేసుకోవచ్చు.