సాయి పల్లవి ఈ పేరు వింటే చాలు ఇట్టే గుర్తుపడతారు ఈమె అభిమానులు.ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు.తాజాగా ఇప్పుడు ఈమె వరుస సినిమాలతో బిజీ బిజీగా వుంది.ఇక ప్రస్తుతం ఈమె ఇప్పుడు రానా దగ్గుబాటి , సాయిపల్లవి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం.ఇక ఈ సినిమా  జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది ఈమూవీ. ఇకపోతే తాజాగా ఈమె  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..అయితే కొంత మంది సపోర్ట్ చేస్తుంటే..ఇక  మరికొంత మంది మాత్రం విమర్షిస్తున్నారు. ఈమె మాట్లాడుతూ కశ్మీరీ ఫైల్స్ సినిమాకు సంబంధించి.. 

కొన్ని వ్యాఖ్యలు చేసింది సాయి పల్లవి.అయితే కొన్ని రోజుల ముందు కశ్మీరీ ఫైల్స్ కశ్మీరీ ఫైల్స్ రిలీజ్ అయింది కదా...ఇక ఆ సినిమా లో ఎలా చనిపోతారు....ఇక  ఆ టైంలో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్‌ను ఎలా చంపారనేది చూపించారు....ఇదిలావుండగా కోవిడ్ టైంలో ఎవరో If You Taking A Religious Conflict లాగా తీసుకుంటే తాజాగా ఇప్పుడు  ఎవరో ఒక బండిలో ఆవుని తీసుకెళుతున్నారు. ఇక ఆ బండి డ్రైవ్ చేసేవాళ్లు ముస్లింగా ఉన్నారు.అయితే  కొందరు కొట్టి జై శ్రీరాం.. జై శ్రీరాం అని చెప్పారా. ఇక అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికీ తేడా ఎక్కడ ఉంది..? అంటూ క్యాజువల్ గా కామెంట్ చేసింది.ఇకపోతే సాయిపల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు కాక రేపాయి.కాగా  సాయిపల్లవి అవగాహన లేకుండా మాట్లాడుతోందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాక మరికొందరు కశ్మీరీ పండిట్స్‌ను గోవుల అక్రమ రవాణా చేసిన వారితో పోల్చడమేంటని ఆమెపై మండిపడుతున్నారు. అయితే రెండు రోజులుగా ఆమెపై సోషల్ మీడియాలో కూడా బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతుంది.ఇదిలావుండగా తాజాగా  దీనిపై స్పందించిన సాయి పల్లవి మాట్లాడుతూ...గురువారం విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెబుతాను.. కానీ ఇప్పుడు ఇది సమయం కాదు.ఇక  ఇప్పుడు నేను ఏం మాట్లాడినా.. అదేదో సినిమా ప్రమోషన్ కోసం చేశానని, చెప్పానని అనుకుంటారు.అయితే  ఈ వివాదం నుంచి నన్ను సేవ్ చేయాలని నా అభిమానులు కూడా చూస్తున్నారని తెలుసు. ఇకపోతే ప్రస్తుతం నేను విరాట పర్వం సినిమా విడుదలవుతున్న ఆనందంలో ఉన్నాను.ఇక  సినిమా విడుదల తర్వాత.. ఈ వివాదంపై మాట్లాడతాను.. అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: