యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతోంది .

సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే . అయితే కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే  అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన విషయం కూడా మనకు తెలిసిందే . అయితే చిన్న ఆరోగ్య సమస్యే  కావడం వల్ల ఇప్పటికే దీపికా పదుకొనే ను హాస్పటల్ నుంచి దిచర్జ్ చేయడం కూడా ఇప్పటికే జరిగిపోయింది . అయితే హాస్పటల్ నుంచి దీపికా పదుకొనే డిశ్చార్జ్ అయిన తర్వాత ముంబై కి వెళ్లినట్లు తెలుస్తోంది . అలా దీపికా పదుకొనే ముంబై కి వెళ్లడంతో ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు తెలిసింది . 

ప్రభాస్ కూడా దీపికా పదుకొనే ఆరోగ్యం పూర్తిగా బాగా అయ్యే వరకు సినిమా షూటింగ్ ని హోల్డ్ లో పెట్టమని మేకర్స్ కి సూచించి నట్లు తెలుస్తోంది . ఇలా దీపికా పదుకొనే కారణంగా ప్రస్తుతం ప్రాజెక్ట్ కే  సినిమా షూటింగ్ హోల్డ్ లో పడినట్టు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ భారీ ప్రాజెక్ట్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబో తున్నాడు . ప్రాజెక్ట్ కే మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: