దక్షిణాదిన అగ్రకథానాయికగా మంచి గుర్తింపు దక్కించుకుంది నయనతార. ఇటీవలే ప్రియుడు విగ్నేష్ పవన్ ను
పెళ్లి చేసుకుంది. హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు
సినిమా పరిశ్రమను ఏలిన
నయనతార ఇప్పుడు
పెళ్లి చేసుకోవడం విశేషం. దర్శకుడిగా పలు సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విగ్నేష్ శివన్ తో గత కొన్ని సంవత్సరాలుగా
ప్రేమ లో ఉంది. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు ప్రేమాయణం నడిపించగా అలాగే డేటింగ్ కూడా చేయగా చివరికి ఇప్పుడు వీరిద్దరు పెల్లి చేసుకున్నారు.
ఒకవైపు దర్శకుడిగా విఘ్నేష్ కూడా బాగానే బిజీగానే ఉన్నాడు. ఇటు
నయనతార కు కూడా చేయవలసిన సినిమాల సంఖ్య బా గానే ఉంది. ఈ సమయంలో వీరిద్దరు
పెళ్లి చేసుకోవడం
సినిమా పరిశ్రమలో కొంత మంది వ్యక్తులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. అయితే
పెళ్లి తర్వాత ఆమె పూర్తి చేయవలసిన ప్రాజెక్టులు చాలానే ఉన్నా కూడా ఆమె ఈ విధంగా కీలక నిర్ణయం తీసుకుంటూ అందరికీ షాక్ ఇచ్చింది. కెరీర్ మంచి ఊపు మీద ఉండగానే ఆమె విధమైన నిర్ణయం తీసుకోవడం అభిమానులను కూడా ఎంతగానో ఆశ్చర్యపరిచింది.
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసుకోవచ్చని ఇద్దరు అనుకోవడం తోనే ఇప్పుడు
పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు నయన
తార తన ఫ్యామిలీ లైఫ్ లో ఇంకొక వైపు తన
సినిమా కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఫినిష్ చేసి త న పర్సనల్ లైఫ్ కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చేసుకోవాలని భావిస్తోందట. మరి కొత్త సినిమాల విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఆమెలాగే కెరీర్ మంచి గాడిలో ఉన్నప్పుడు కొంతమంది
హీరోయిన్ లు పెళ్ళిళ్ళు చేసుకుని తమ పర్సనల్ లైఫ్ కి వెళ్ళిపోయారు. నయన కూడా అలాగే చేస్తుందా అనేది చూడాలి.