టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఉన్న
పూజా హెగ్డే ఇప్పుడు సినిమాలను ఎంచుకునే విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తుంది. ఆమె నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇప్పుడు నటించే సినిమాల ద్వారా తప్పకుండా విజయాలను అందుకోవాలని ఎంతో జాగ్రత్త వహిస్తూ ముందడుగు వేస్తుంది.
టాలీవుడ్ లో
ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ చిత్రం భారీ ఫ్లాప్ కాగా ఈ
సినిమా ద్వారా ఆమెకు భారీ బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పాలి.
అంతేకాదు ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన బీస్ట్
సినిమా కూడా ఆమెకు మరిచిపోలేని ఫ్లాప్ ను తెచ్చిపెట్టింది. ఆ సమయంలో ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. సొంత అభిమానులే ఈమెను విమర్శిస్తూ మంచి సినిమాలు చేయాలని సలహాలు ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో సినిమాలను పెంచుకునే విధానం పట్ల మార్పులు చేసుకున్న ఆమె తన పాత్ర బాగోలేని పెద్ద హీరోల సినిమాలను సైతం రిజెక్ట్ చేస్తూ ఉంది. వాస్తవానికి పెద్ద హీరోల సినిమాలలో కమర్షియల్ గా మాత్రమే
హీరోయిన్ లను ఎంచుకుంటూ ఉంటారు. ఎప్పుడో కానీ
హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండదు.
అలా తనకు ప్రాధాన్యం లేని పాత్ర ను రిజెక్ట్ చేసి అభిమానుల ఆగ్రహానికి లోనవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె పవన్
కళ్యాణ్ సినిమా రిజెక్ట్ చేయడం నిజంగా దేర్ చేసిందనే చెప్పాలి. వాస్తవానికి పవన్
కళ్యాణ్ తో ఆమె చేయవలసిన
సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ ఆమె డేట్స్ అయిపోయే వరకు ఆ
సినిమా లో ఆమెను ఉపయోగించుకోకపోవడం పవన్
కళ్యాణ్ సినిమా పెట్టుకోవాల్సి వచ్చింది
పూజా హెగ్డే. ఇప్పుడు ఆమెను సంప్రదించగా ఆమె దగ్గర డేట్స్ లేకపోవడంతో మరొక
హీరోయిన్ ను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విజయ్ దేవరకొండ జే జీ ఎమ్ సినిమాలో నటించడం కోసమే ఆమె పవన్
కళ్యాణ్ సినిమాకు హ్యాండిచ్చింది అనే వార్తలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి.