మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియ ల్
సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది.
సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆయన చేసిన
ప్రతి రోజు పండగే సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకోగా ఆ తర్వాత ఆ యన చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి రవితేజతో కలిసి ఆయన తదుపరి
సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అది కుదర లేదు.
రమణ దేశం కారణంగా ఆ చిత్రం రవితేజ చేయడానికి ఒప్పుకోలేదు.
ఇప్పుడు అదే కథ తో గోపీచంద్ హీరోగా ఈ
సినిమా చేస్తున్నా డు. ఇందులో
రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తూ ఉండగా వీరిద్దరూ కూడా లాయరుగా ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడు దలయ్యాయి. ఇవి ప్రేక్షకులలో మంచి అంచనాలను ఏర్పరిచింది. గోపీచంద్ కూడా సరైన విజయం దక్కి చాలా రోజులు అయిపోతున్న నేపథ్యంలో ఈ
సినిమా తప్పకుండా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుంది అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఈ
సినిమా తర్వాత
మారుతి ప్రభాస్ తో కలిసి ఓ
సినిమా చేస్తు న్నాడనే వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తో ఉండగా మరికొంతమంది
మారుతి ప్రభాస్ తో
సినిమా చేయడం లేదు అనే వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిని మాపై ఎవరు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారు ఈ కాంబినేషన్లో
సినిమా గురించి అనుకుంటున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం
ప్రభాస్ తో చేయటం కుదరకపోతే
నాని తో చేయడానికి సిద్ధం అవుతానని అని చెప్పాడట ప్రస్తుతం కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై ఒకటవ తేదీన ఈ
సినిమా యొక్క విడుదల జరగనుంది.