మారుతి దర్శకత్వంలో
ప్రభాస్ ఓ
సినిమా చేయబోతున్నాడనే వార్తలు గత కొన్ని రోజులుగా
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో షికార్లు చేస్తున్నాయి.
ప్రభాస్ మారుతి వినిపించిన కథకూ ఓకే చెప్పాడని అతి తక్కువ కాలంలోనే ఈ
సినిమా షూటింగ్ పూర్తవుతుందని అన్నారు కానీ ఎంతకీ
సినిమా పట్టాలు ఎక్కక పోవడం ఈ
సినిమా అసలు తెరకుఎక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా కమర్షియల్ అనే
సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో దర్శకుడు
మారుతి ఇప్పుడు ఆ
సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు.
గోపీచంద్ హీరోగా నటించిన ఈ
సినిమా మంచి విజయం సాధిస్తే తప్పకుండా
ప్రభాస్ తో ఆయన
సినిమా ఒకే అయిపోయినట్లే అని
ప్రభాస్ అభిమానులు అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇదొక హారర్
సినిమా అని డీలక్స్
రాజా అనే టైటిల్ ను ఆ సినిమాకు పెట్టారు అని చెప్పుకొచ్చారు కానీ
ప్రభాస్ నటిస్తు న్న ఇతర సినిమాలకు సంబంధించిన అప్డేట్ వస్తున్నాయి కానీ
సినిమా అప్డేట్ రాకపోవడం అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది.
ప్రభాస్ నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో
ప్రభాస్ ఈ
సినిమా చేయడానికి వెనకడుగు వేశార ని అంటున్నారు. విజయాలు సాధిస్తే తప్పకుండా
ప్రభాస్ ఈ
సినిమా గురించి ఆలోచించే వాడని అతి తక్కువ కాలంలోనే తెరకెక్కించి తన అభిమానులకు
గుడ్ న్యూస్ అందజేయాల ని ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడో అనే విషయం చూడాలి. ఇప్పుడు సలార్ చిత్రంపైనే
ప్రభాస్ పూర్తి దృష్టి సారించా డు ఈ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవాలని
ప్రశాంత్ తో కలసి పని చేస్తున్నాడు. ఆ తర్వాత
ఆది పురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా ఆమె చేస్తుంది.
మారుతి సినిమా యొ క్క అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.