దీంతో ఈ విచారణ కేసులో జాక్వెలిన్ ను నిన్నటి రోజున ఎన్ఫోర్స్ అధికారులు ఎదుట విచారణకు హాజరుకావాలని మనీ లాండరింగ్ కేసులో పేరు నమోదు చేయడం జరిగింది. ఏప్రిల్ నెలలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జాక్వెలిన్ నుండి రూ.7 కోట్ల రూపాయలు ఏజెన్సీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. 36 ఏళ్లు జాక్వెలిన్ ను గతంలో ఈడి రెండు మూడు సార్లు కూడా ప్రశ్నించింది. ఈ కేసులో మిగిలిన నేరాల ఆదాయాన్ని ఏజెన్సీ ట్రేస్ చేస్తున్నారు. రూ.15 లక్షల నగదుతో పాటు రూ.7.12 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా తాజాగా ఈడీ అటాచ్ చేసినందుకు ఆమెపై ప్రొఫెషనల్ ఆర్డర్ కూడా జారీ చేశారు.. అంతేకాదు ఏజెన్సీ ఈ నిధులను క్రైమ్ ప్రొసీడ్స్ గా పేర్కొనడం జరిగింది.
సుభాష్ చంద్ర శేఖర్ దోపిడితో సహా నీర కార్యక్రమాల ద్వారా సృష్టించిన డబ్బును జాకులిన్ కు రూ.5.71 కోట్లు విలువైన బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో సహనిందితురాలుగా పింకీ ఇరానీ ఆమెకు బహుమతుల్ని అందించడం జరిగింది. ఇక జాకీ కి ఈ బహుమతుల తో పాటుగా తన కుటుంబ సభ్యులకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సమాచారని తెలిపారు ED అధికారులు.