తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ పూజ హెగ్డే.. తన కెరియర్లో ఎన్నో ఉత్తమమైన పాత్రలలో నటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ లో ఆరు  వరుస అత్యుత్తమ విజయాలను అందుకున్నారని తెలియజేసింది పూజా హెగ్డే. అందులో కలిసి బాలీవుడ్లో నటించిన మోహంజదారో  సినిమా జ్ఞాపకాలను కూడా పంచుకుంది. ఈ సినిమా తన కెరీర్లో చెత్త సినిమాని కూడా ప్రస్తావించింది. హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ఈ సినిమా తన కెరీర్లో అత్యంత స్థానంలో ఉన్నదని తెలిపింది.

సినిమా వల్ల తనకు ఆ ఏడాది అవకాశాలు అసలు రాలేదని తెలిపింది.. దీంతో ఈమె చివరికి తెలుగులో నటించవలసి వచ్చింది. అయితే అలా నటించడానికి అవకాశం ఎలా వచ్చిందో తెలియజేసింది. మొదట ముకుంద సినిమా అవకాశం రాగా ఆ సినిమా కమర్షియల్ గా క్లిక్ అయింది అని అప్పటి నుంచి తనకు అద్భుతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ విషయాలన్నీ ఒక ప్రముఖ మ్యాగజైన్ ద్వారా వెల్లడించింది. ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది.. ఇక సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనే విషయంపై పెద్దగా పట్టించుకోనని తెలిపింది.

తన కెరీర్ లో ఇప్పటివరకు బెస్ట్ సినిమాల గురించి.. పాత్రలు గురించి వివరిస్తూ ఆరు హిట్ చిత్రాలను కలిగి ఉండడం బెస్ట్ అని తెలిపింది. ఇది అద్భుతమైన అనుభూతి అయితే కెరియర్ ప్రారంభంలో తన లిస్ట్ పాయింట్ గురించి కూడా తెలియజేసింది. పూజా హెగ్డే తన కెరియర్ లో టర్నింగ్ పాయింట్ గురించి తెలియజేస్తూ.. తను చేయాలనుకున్న చిత్రాలు తనవైపుకు వచ్చాయని కానీ దురదృష్టవశాత్తు అవి బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి అని తెలిపింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా ద్వారా బాగానే గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు ఇక అప్పటి నుంచి తనకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. రాబోయే రోజులలో ఇతర హీరోలతో కూడా నటించే అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్లుగా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: