టాలీవుడ్ లో క్రేజీ సినిమాలు విడుదల అవుతూనే. అయితే కొంతమంది విన్నమైన కథలను ఎంచుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఇలాంటివి మనకెందుకులే అని అనుకుంటూ ఉంటారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన కథలకు పెట్టింది పేరు హీరో కళ్యాణ్ రామ్. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో సరికొత్తదనాన్ని పంచుతూ ఉంటారు ఈ హీరో. అయితే ఈ హీరో ఒక స్టార్ ప్రొడ్యూసర్ కు నో చెప్పారని వార్తలు వినిపిస్తున్న వాటి గురించి చూద్దాం.


అసలు విషయంలోకి వెళ్తే ఈ ఏడాది సంక్రాంతి వరిలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల చేయాలని రిలీజ్ డేట్ ని కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఆ సమయంలో రాజమౌళి తెరకెక్కించిన rrr చిత్రం, రాధే శ్యామ్ చిత్రం కూడా విడుదల తేదీని ప్రకటించాయి ఈ రెండు పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్నాయి కాబట్టి భీమ్లా నాయక్ సినిమా పోటీ పడితే బిజినెస్ తగ్గి అవకాశం ఉంటుంది అని దిల్ రాజు మధ్యవర్తిగా ఉండి పవన్ కళ్యాణ్ సినిమాను సంక్రాంతి భరి నుండి తప్పించేలా ప్లాన్ చేశారు.


ఇప్పుడు తాజాగా ఇలాంటి సర్దుబాటు కోసం మరొకసారి దిల్ రాజు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ని ఎన్టీఆర్ బ్యానర్ పై నిర్మించారు. యువ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ -2 చిత్రం ఈనెల 22న విడుదల కావాల్సి ఉన్నది కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా విడుదల తేదీ వాయిదా వేస్తూ ఆగస్టు 5వ తేదీన మార్చడం జరిగింది. ఇక దిల్ రాజు నిర్వహించిన థాంక్యూ చిత్రం కూడా జులై 22న విడుదల కానుంది కార్తికేయ సినిమాని రిక్వెస్ట్ చేయడం వల్ల జులై 22 నుంచి ఆగస్టు 5కు మార్చేశారు. ఇక ఇలాంటి సమయంలో బింబిసారా చిత్రాన్ని కార్తికేయ చిత్రానికి అడ్డు లేకుండా మార్చమని అడగగా అందుకు కళ్యాణ్ రామ్ అంగీకరించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలవు. ఇక దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సీతారామన్ చిత్రం కూడా విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: